News April 6, 2024
HYD: ఎండ మామూలుగా లేదుగా!

HYDలో ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. 24 గంటల్లో రాష్ట్రంలో గరిష్ఠంగా కూకట్పల్లిలోని వివేకానందనగర్ ఆఫీస్ వద్ద 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. మల్లాపూర్- 43 డిగ్రీలు, కుత్బుల్లాపూర్-42.7, గోల్కొండ, లంగర్ హౌస్, చర్లపల్లిలో-42.6, ముషీరాబాద్-42.3తో పాటు పలు ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు పేర్కొంది. ప్రజలు అవసరమైతే బయటకు రావాలని సూచించింది.
Similar News
News November 20, 2025
దిల్సుఖ్నగర్ మెట్రోస్టేషన్ వద్ద అసభ్యకరంగా హిజ్రాలు.. అరెస్ట్

HYD చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ వద్ద రాత్రిళ్లు రోడ్లపై నిల్చొని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ యువకులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఇద్దరు హిజ్రాలను సీఐ సైదులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని మెజిస్ట్రేట్ ముందు బైండోవర్ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
News November 20, 2025
HYD: ప్రజా సమస్యలు పక్కన పెట్టి ప్రతీకార రాజకీయాలా?: పద్మారావు గౌడ్

HYDలో ఫార్ములా-ఈ నిర్వహణ తెలంగాణకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిందని మాజీ మంత్రి, సికింద్రాబాద్ MLA టి.పద్మారావు గౌడ్ అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. కేటీఆర్ విజన్తో సాధ్యమైన ఈ గొప్ప కార్యక్రమంపై కాంగ్రెస్ ప్రభుత్వం అసూయతో తప్పుడు కేసులు పెట్టించడం బాధాకరమన్నారు. ప్రజల సమస్యలు పక్కన పెట్టి ప్రతీకార రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వడం వారి వైఖరిని బయట పెడుతోందని వ్యాఖ్యానించారు.
News November 20, 2025
HYD: ప్రజా సమస్యలు పక్కన పెట్టి ప్రతీకార రాజకీయాలా?: పద్మారావు గౌడ్

HYDలో ఫార్ములా-ఈ నిర్వహణ తెలంగాణకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిందని మాజీ మంత్రి, సికింద్రాబాద్ MLA టి.పద్మారావు గౌడ్ అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. కేటీఆర్ విజన్తో సాధ్యమైన ఈ గొప్ప కార్యక్రమంపై కాంగ్రెస్ ప్రభుత్వం అసూయతో తప్పుడు కేసులు పెట్టించడం బాధాకరమన్నారు. ప్రజల సమస్యలు పక్కన పెట్టి ప్రతీకార రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వడం వారి వైఖరిని బయట పెడుతోందని వ్యాఖ్యానించారు.


