News November 27, 2024

HYD: ఎన్యుమరేటర్లకు సహకరించాలి: వేం

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర కులగణన సర్వే అధికారులు, ఎన్యుమరేటర్లు ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయన సర్వేలో కుటుంబ వివరాలు తెలిపారు. అధికారులకు ప్రతి కుటుంబం సహకరించాలని తెలిపారు. ఈ సర్వే ప్రతి కుటుంబ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి అవకాశాలకు ప్రణాళిక వేయటానికి ఉపయోగపడుతుందని వేం నరేందర్ రెడ్డి అన్నారు.

Similar News

News February 12, 2026

HYD: ఆన్‌లైన్‌‌లో కీసర గుట్ట దర్శనం టికెట్లు

image

కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని ఆలయ EO కట్టా సుధాకర్ రెడ్డి, ఛైర్మన్ తటాకం వెంకటేశ్ శర్మ తెలిపారు. మహా శివరాత్రి సందర్భంగా 14న స్వామివారి కళ్యాణానికి సంబంధించిన టికెట్లు, VIP దర్శనం, అభిషేకానికి సంబంధించిన టికెట్లు keesaragutta.telangana.gov.inలో పొందవచ్చు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని EO సూచించారు.
SHARE IT

News February 12, 2026

HYD: ఆన్‌లైన్‌‌లో కీసర గుట్ట దర్శనం టికెట్లు

image

కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని ఆలయ EO కట్టా సుధాకర్ రెడ్డి, ఛైర్మన్ తటాకం వెంకటేశ్ శర్మ తెలిపారు. మహా శివరాత్రి సందర్భంగా 14న స్వామివారి కళ్యాణానికి సంబంధించిన టికెట్లు, VIP దర్శనం, అభిషేకానికి సంబంధించిన టికెట్లు keesaragutta.telangana.gov.inలో పొందవచ్చు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని EO సూచించారు.
SHARE IT

News February 12, 2026

HYD: ఆన్‌లైన్‌‌లో కీసర గుట్ట దర్శనం టికెట్లు

image

కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని ఆలయ EO కట్టా సుధాకర్ రెడ్డి, ఛైర్మన్ తటాకం వెంకటేశ్ శర్మ తెలిపారు. మహా శివరాత్రి సందర్భంగా 14న స్వామివారి కళ్యాణానికి సంబంధించిన టికెట్లు, VIP దర్శనం, అభిషేకానికి సంబంధించిన టికెట్లు keesaragutta.telangana.gov.inలో పొందవచ్చు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని EO సూచించారు.
SHARE IT