News October 7, 2024
HYD: కేంద్ర హోం మంత్రిని కలిసిన సీఎం

భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణ, మరమ్మతులకు రూ. 11,713.49 కోట్లు సత్వరమే విడుదల చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయనను ఢిల్లీలో కలిసి వరద నష్టంపై సమగ్రమైన నివేదికను అందించి తగిన విధంగా ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రానికి ఐపీఎస్ల కేటాయింపు వంటి పలు అంశాలపై చర్చించి, సహకరించాలని కోరారు.
Similar News
News December 18, 2025
RRలో 86.22% ఓటింగ్.. BRS, కాంగ్రెస్ సర్పంచ్లు వీరే!

రంగారెడ్డిలో 3rdవిడత సర్పంచ్ ఎలక్షన్స్లో 86.22% పోలింగ్ నమోదైంది.
☛అబ్దుల్లాపూర్మెట్: 14 GPలకు INC7, BRS4, BJP1, OTH2
☛ఇబ్రాహీంపట్నం: 14GPలకు INC 5, BRS8, BJP1
☛కందుకూరు: 35GPలకు, INC13, BRS9, BJP 12, OTH 1
☛మాడుగుల 33GPలకు, INC23, BRS6, ఇతరులు1
☛మహేశ్వరం: 30GPలకు, INC12, BRS12, BJP5 ఇతరులు1
☛మంచాల:24GPలకు INC10, BRS8,BJP2, ఇతరులు3
☛యాచారం: 24GPలకు, INC10, BRS7 BJP5 ఇతరులు2 గెలిచాయి.
News December 17, 2025
రంగారెడ్డి: పోలింగ్ ఫైనల్ UPDATE

రంగారెడ్డి జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లాలోని 7 మండలాల్లో 81.54 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
1.అబ్దుల్లాపూర్మెట్-77.42
2.ఇబ్రహీంపట్నం-85.41
3.కందుకూరు-86.73
4.మాడ్గుల్-74
5.మహేశ్వరం-80.01
6.మంచాల్-83.34
7.యాచారం-83
News December 17, 2025
RR: ఫేజ్- 3లో 173 గ్రామాల్లో నేడే పోలింగ్

RR జిల్లాలో 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనుండగా 2 విడతలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి దశలో ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఫేజ్- 3లో 173 జీపీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 10 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 163 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 549 సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 142 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా 1,448 వార్డుల బరిలో 3,949 అభ్యర్థులు పోటీలో ఉన్నారు.


