News December 16, 2024
HYD: గాంధీ భవన్లో విజయ్ దివస్ కార్యక్రమం

నాంపల్లి గాంధీ భవన్ వద్ద విజయ్ దివస్ కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొని సేవాదల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వి.హనుమంతరావు, సేవాదల్ ఛైర్మన్ జితేందర్, మాజీ సైనికుల కమిటీ ఛైర్మన్ రాజేందర్, కార్పెరేషన్ ఛైర్మన్లు పాల్గొన్నారు.
Similar News
News November 28, 2025
HYD: ప్రేమ పేరుతో బాలికను గర్భవతి చేశాడు

మేడ్చల్ జిల్లాలో ఓ యువకుడు మైనర్ బాలికను ప్రేమ పేరుతో నమ్మించిన గర్భవతిని చేశాడు. ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ బాలస్వామి తెలిపిన వివరాలిలా.. స్థానికంగా మటన్షాప్ నిర్వహిస్తున్న 24 ఏళ్ల యువకుడు ఓ 17ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి నమ్మించి దగ్గరయ్యాడు. బాలిక అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రికి వెళ్లగా గర్భవతి అని తేలింది. తల్లి ఫిర్యాదుతో యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
News November 28, 2025
HYD: ప్రేమ పేరుతో బాలికను గర్భవతి చేశాడు

మేడ్చల్ జిల్లాలో ఓ యువకుడు మైనర్ బాలికను ప్రేమ పేరుతో నమ్మించిన గర్భవతిని చేశాడు. ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ బాలస్వామి తెలిపిన వివరాలిలా.. స్థానికంగా మటన్షాప్ నిర్వహిస్తున్న 24 ఏళ్ల యువకుడు ఓ 17ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి నమ్మించి దగ్గరయ్యాడు. బాలిక అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రికి వెళ్లగా గర్భవతి అని తేలింది. తల్లి ఫిర్యాదుతో యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
News November 28, 2025
HYDలో పెరుగుతున్న కేసులు.. మీ పిల్లలు జాగ్రత్త !

హైదరాబాద్లో పిల్లలకు చర్మ సంబంధిత(స్కిన్) అలర్జీ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చల్లని వాతావరణం, పెరిగిన కాలుష్యం, ధూళి దీనికి ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు. ఉప్పల్, నాచారం, హబ్సిగూడలోని బస్తీ దవాఖానలు, పీహెచ్సీల్లో జలుబు, అలర్జీ, జ్వరం లాంటి కేసులు అధికంగా నమోదవుతున్నాయి. చల్లగాలి తగలకుండా చూడాలని, బయట నుంచి వచ్చిన వెంటనే పిల్లలను ఎత్తుకోవద్దని వైద్య నిపుణులు తల్లిదండ్రులను హెచ్చరించారు.


