News May 12, 2024

HYD చరిత్రలో అదే ఫస్ట్ టైం.. ఈ సారి తిరగరాద్దాం!

image

HYD పార్లమెంట్ పరిధిలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా 1991 పార్లమెంటు ఎన్నికల్లో 77.1 శాతం ఓటింగ్ నమోదయింది. ఆ సమయంలో 12,96,145 మంది ఓటర్లు ఉండగా 9,99,602 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. HYD చరిత్రలో అదే ఫస్ట్ టైం. 1984లో 76.8, 1989లో 71.3, 1998లో 73.2, 2019లో 53.4 ఓటింగ్ శాతం నమోదయింది. 2024 ఎన్నికల్లో ఆ రికార్డు బ్రేక్ చేసి చరిత్ర సృష్టిద్దాం. అందరం ఓటు వేద్దాం.

Similar News

News November 22, 2025

Western Indiaకు వేదికైన రాష్ట్రపతి నిలయం

image

రాష్ట్రపతి నిలయం Western India కల్చర్‌కు వేదికైంది. శుక్రవారం ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము ‘భారతీయ కళా మహోత్సవం’ ప్రారంభించారు. రేపటి నుంచి సాధారణ ప్రజలు సైతం పశ్చిమ భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని వీక్షించొచ్చు. గుజరాత్, రాజస్థాన్‌ కళలు, పైతానీ చీరలు, గోవా కుంబీ చీలను ప్రదర్శిస్తున్నారు. బుక్ ఫెయిర్ కూడా ఉంది. గుజరాత్ గార్భా, రాస్, గోవా సమాయి, డామన్-డయ్యూ, దాద్రానగర్-హవేలీ నృత్యాలు ఉంటాయి.

News November 22, 2025

రాష్ట్రపతి నిలయంలో ‘భారతీయ కళా మహోత్సవం’

image

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘భారతీయ కళా మహోత్సవం’ సెకండ్‌ ఎడిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. రేపటి నుంచి 30వ తేదీ వరకు 10AM నుంచి 8PM వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. పశ్చిమ భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, మంత్రి అనసూయ సీతక్క హాజరయ్యారు.

News November 22, 2025

రాష్ట్రపతి నిలయంలో ‘భారతీయ కళా మహోత్సవం’

image

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘భారతీయ కళా మహోత్సవం’ సెకండ్‌ ఎడిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. రేపటి నుంచి 30వ తేదీ వరకు 10AM నుంచి 8PM వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. పశ్చిమ భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, మంత్రి అనసూయ సీతక్క హాజరయ్యారు.