News July 27, 2024

HYD: చాక్లెట్‌లో ఈగ.. షాక్!

image

HYD జూబ్లీహిల్స్ పరిధిలోని గ్రీల్స్ అఫైర్స్ నుంచి చాక్లెట్ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తి షాక్‌కు గురయ్యారు. ఆర్డర్ ఓపెన్ చేసి చూడగా అందులో ఈగ ఉండడంతో అవాక్కయ్యాడు. యాజమాన్యాన్ని ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయగా.. స్పందించి త్వరలోనే తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Similar News

News November 22, 2025

రాష్ట్రపతి నిలయంలో ‘భారతీయ కళా మహోత్సవం’

image

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘భారతీయ కళా మహోత్సవం’ సెకండ్‌ ఎడిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. రేపటి నుంచి 30వ తేదీ వరకు 10AM నుంచి 8PM వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. పశ్చిమ భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, మంత్రి అనసూయ సీతక్క హాజరయ్యారు.

News November 22, 2025

రాష్ట్రపతి నిలయంలో ‘భారతీయ కళా మహోత్సవం’

image

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘భారతీయ కళా మహోత్సవం’ సెకండ్‌ ఎడిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. రేపటి నుంచి 30వ తేదీ వరకు 10AM నుంచి 8PM వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. పశ్చిమ భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, మంత్రి అనసూయ సీతక్క హాజరయ్యారు.

News November 22, 2025

రాష్ట్రపతి నిలయంలో ‘భారతీయ కళా మహోత్సవం’

image

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘భారతీయ కళా మహోత్సవం’ సెకండ్‌ ఎడిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. రేపటి నుంచి 30వ తేదీ వరకు 10AM నుంచి 8PM వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. పశ్చిమ భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, మంత్రి అనసూయ సీతక్క హాజరయ్యారు.