News February 20, 2025
HYD: టీజీడీపీఎస్ సలహా కమిటీ సభ్యుడిగా ప్రొ.కంచె ఐలయ్య

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు తెలంగాణ అభివృద్ధి, ప్రజా పాలన, తెలంగాణ ప్రభుత్వానికి సలహా ఇచ్చే కమిటీలో ప్రొ.కంచె ఐలయ్యకు చోటు కల్పించారు. కమిటీలో యూజీసీ మాజీ ఛైర్మన్ సుఖ్ దేవ్ తొరట్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొ. భూక్యా సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ప్లానింగ్, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన పనిచేయనుంది.
Similar News
News November 9, 2025
HYD: అవినీతి పాలనకు ముగింపు పలకాలి: BJP

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా వెంగళ్రావునగర్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లుగా BRS పాలనలో.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోనూ HYD అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని, ప్రజలు ఈసారి అవినీతి, మోసపూరిత పాలనకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.
News November 9, 2025
రాయదుర్గం PSలో మాగంటి గోపీనాథ్ తల్లి ఫిర్యాదు

దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని గోపీనాథ్ మృతి ఆయన తల్లి రాయదుర్గం PSలో ఫిర్యాదు చేశారు. మాగంటి మహనంద కుమారి కుమారుడు మరణంపై పోలీసులు దర్యాప్తు చెయ్యాలని సూచించారు. మృతికి సంబంధించి మొదటి నుంచి తల్లి మహానందకుమారి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి తెలిసిందే.
News November 8, 2025
గ్యారెంటీలకు జూబ్లీహిల్స్లో BRS గెలవాలి: హరీశ్రావు

సునీతమ్మను అవహేళన చేసిన కాంగ్రెస్ నాయకులకు జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. మాగంటి గోపీనాథ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి పేద ప్రజలకు, బస్తీ వాసులకు అండగా నిలిచారని అన్నారు. షేక్పేట్లోని అంబేడ్కర్ నగర్ కార్నర్ మీటింగ్లో పాల్గొన్న ఆయన కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు.


