News March 19, 2024

HYD: ప్రజల్లో బీజేపీపై విశ్వాసం పెరిగింది: కిషన్ రెడ్డి

image

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ పనితీరుతో దేశ ప్రజల్లో బీజేపీపై విశ్వాసం పెరిగిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం HYD బర్కత్‌పురలోని బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో జరిగిన సమావేశంలో డాక్టర్ కేఎస్ సోమశేఖర్ రావుకు పార్టీ కండువా కప్పి ఆయన ఆహ్వానించారు. మోదీ పాలనలో అభివృద్ధిని కొనసాగించేందుకు బీజేపీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

Similar News

News November 18, 2025

HYDలో ఏకకాలంలో 15 చోట్ల ఐటీ రైడ్స్

image

హైదరాబాద్‌లో మరోసారి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ హోటళ్ల ఛైర్మన్‌లు, డైరెక్టర్ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. HYD కేంద్రంగా నడుస్తున్న హోటల్స్‌లోనే రైడ్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా పిస్తా హౌస్, షాగౌజ్ లాంటి వ్యాపార వేత్తలపై సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 18, 2025

HYDలో ఏకకాలంలో 15 చోట్ల ఐటీ రైడ్స్

image

హైదరాబాద్‌లో మరోసారి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ హోటళ్ల ఛైర్మన్‌లు, డైరెక్టర్ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. HYD కేంద్రంగా నడుస్తున్న హోటల్స్‌లోనే రైడ్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా పిస్తా హౌస్, షాగౌజ్ లాంటి వ్యాపార వేత్తలపై సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 18, 2025

HYD: మీ బండిలో ఇంజిన్ ఆయిల్ పోయిస్తున్నారా?

image

HYDలో నకిలీ ఇంజిన్ ఆయిల్ దందా రోజురోజుకూ పెరుగుతోంది. ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో కొందరి బండి ఇంజిన్ త్వరగా వేడెక్కుతోందని, పొగవస్తోందని ఆరా తీయగా గుట్టు బయటపడింది. ఈ ఆయిల్‌తో బండి త్వరగా బోర్‌కు వస్తుందని, క్లచ్‌లో తేడా గమనిస్తే మెకానిక్‌ను సంప్రదించాలని నిపుణుల చెబుతున్నారు. నమ్మకమైన చోట బండి సర్విసింగ్‌కు ఇవ్వాలని, ఆయిల్ కొనాలని సూచించారు. తేడావస్తే ఫిర్యాదు చేయొచ్చని పోలీసులు పేర్కొన్నారు.