News March 24, 2024
HYD: బేగంబజార్లో రూ.25 లక్షలు పట్టివేత

ఎన్నికల నేపథ్యంలో HYD బేగంబజార్ విష్ణు ఫైర్ వర్క్ సమీపంలో ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా యాదాద్రి జిల్లాకు చెందిన కిరణ్ రెడ్డి, కళ్లెం జంగారెడ్డి యాక్టివాపై రావడంతో ఆపి తనిఖీలు నిర్వహించారు. వారి వద్ద రూ.25 లక్షలు లభించగా డబ్బులకు సంబంధించిన ఎలాంటి పత్రాలను చూపకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. అనంతరం డబ్బులను సంబంధిత అధికారులకు అప్పగించినట్లు ఏసీపీ చంద్రశేఖర్ తెలిపారు.
Similar News
News April 11, 2026
HYD: ఫొటో కొట్టు.. రూ.1,000 పట్టు!

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) హైవేలపై పరిశుభ్రత కోసం ‘క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్’ ప్రారంభించింది. టోల్ ప్లాజాల వద్ద టాయిలెట్లు మురికిగా ఉంటే, ‘రాజమార్గ యాత్ర’ యాప్లో ఫొటో అప్లోడ్ చేయాలి. ఫిర్యాదు నిజమైతే రూ.1000 ఫాస్టాగ్ రివార్డు లభిస్తుంది. అయితే, జియో-ఫెన్సింగ్ కారణంగా మీరు నేరుగా టోల్ ప్లాజా వద్ద ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ యాక్టివేట్ అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.
News April 11, 2026
HYD: ఫొటో కొట్టు.. రూ.1,000 పట్టు!

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) హైవేలపై పరిశుభ్రత కోసం ‘క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్’ ప్రారంభించింది. టోల్ ప్లాజాల వద్ద టాయిలెట్లు మురికిగా ఉంటే, ‘రాజమార్గ యాత్ర’ యాప్లో ఫొటో అప్లోడ్ చేయాలి. ఫిర్యాదు నిజమైతే రూ.1000 ఫాస్టాగ్ రివార్డు లభిస్తుంది. అయితే, జియో-ఫెన్సింగ్ కారణంగా మీరు నేరుగా టోల్ ప్లాజా వద్ద ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ యాక్టివేట్ అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.
News April 11, 2026
HYD: ఫొటో కొట్టు.. రూ.1,000 పట్టు!

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) హైవేలపై పరిశుభ్రత కోసం ‘క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్’ ప్రారంభించింది. టోల్ ప్లాజాల వద్ద టాయిలెట్లు మురికిగా ఉంటే, ‘రాజమార్గ యాత్ర’ యాప్లో ఫొటో అప్లోడ్ చేయాలి. ఫిర్యాదు నిజమైతే రూ.1000 ఫాస్టాగ్ రివార్డు లభిస్తుంది. అయితే, జియో-ఫెన్సింగ్ కారణంగా మీరు నేరుగా టోల్ ప్లాజా వద్ద ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ యాక్టివేట్ అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.


