News March 3, 2025

HYD: మహిళలపై అత్యాచారం.. వారే అధికం..!

image

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతేడాది నమోదైన అత్యాచార కేసుల్లో అత్యధికులు స్నేహితులు ఉండగా, తర్వాత సహోద్యోగులు, సంరక్షకులు, పని వాళ్లు, డ్రైవర్లు, బంధువులు ఉన్నారు. మరోవైపు ఇరుగు పొరుగువారు, కుటుంబ సభ్యులు ఉన్నట్లుగా తేలింది. వీటి కోసం ఉమెన్ సేఫ్టీ సస్పెక్ట్ రిజిస్ట్రీ మైంటైన్ చేస్తున్నారు. దీనిద్వారా ఎప్పటికప్పుడు మహిళ యొక్క పరిస్థితి, వేధింపులను గూర్చి తెలుసుకోవడంతో పాటు నిఘా బెడుతున్నారు.

Similar News

News November 18, 2025

ఆదిలాబాద్: నేటి నుంచి KU డిగ్రీ పరీక్షలు ప్రారంభం

image

కాకతీయ యూనివర్సిటీ (KU) పరిధిలో 1, 3, 5 సెమిస్టర్ల డిగ్రీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 5వ సెమిస్టర్ పరీక్షలు ఈరోజు నుంచి 1వ సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరగనున్నాయి. 3వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 19 నుంచి ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పరీక్షల విభాగం అధికారులు తెలిపారు.

News November 18, 2025

ఆదిలాబాద్: నేటి నుంచి KU డిగ్రీ పరీక్షలు ప్రారంభం

image

కాకతీయ యూనివర్సిటీ (KU) పరిధిలో 1, 3, 5 సెమిస్టర్ల డిగ్రీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 5వ సెమిస్టర్ పరీక్షలు ఈరోజు నుంచి 1వ సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరగనున్నాయి. 3వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 19 నుంచి ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పరీక్షల విభాగం అధికారులు తెలిపారు.

News November 18, 2025

POK ప్రధానిగా రజా ఫైసల్

image

పాక్ ఆక్రమిత కశ్మీర్ నూతన ప్రధానిగా PPP నేత రజా ఫైసల్ ముంతాజ్ ఎన్నికయ్యారు. ఇమ్రాన్ ఖాన్ PTI పార్టీకి చెందిన అన్వరుల్ హక్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి ఆమోదం లభించడంతో కొత్త ప్రధాని కోసం ఓటింగ్ నిర్వహించారు. 52 సభ్యులకు గాను ముంతాజ్‌కు 32 మంది అనుకూలంగా ఓటేశారు. కాగా POKకు స్వయంప్రతిపత్తిని కల్పించినట్లు చెప్పుకునే పాక్ అక్కడ నామమాత్రపు PM, ప్రెసిడెంట్ పదవులను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.