News October 22, 2024
HYD: ముత్యాలమ్మ గుడి వద్ద ఆందోళన.. కేసు నమోదు

సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని శ్రీ ముత్యాలమ్మ దేవాలయం వద్ద ఆందోళనకు కారణమైన వ్యక్తులపై మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక భర్త నరేశ్ను మొదటి ముద్దాయిగా, ప్రశాంత్ను A2గా, కిరణ్ RSS A3గా, కంటోన్మెంట్ BJP MLA అభ్యర్థిగా పోటీ చేసిన వంశతిలక్ A4తో పాటు శరత్ ఠాగూర్, రాంరెడ్డి, కిషన్, శివరాంపై కేసు నమోదైంది.
Similar News
News November 17, 2025
సౌదీ యాక్సిడెంట్: 18 మంది రాంనగర్ వాసులు మృతి!

సౌదీలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 18 మంది ముషీరాబాద్లోని రాంనగర్ వాసులు మృతి చెందారు. జమిస్తాన్పూర్ హై స్కూల్ వెనుక గల్లీలో ఉండే SK నసీరుద్దీన్ ఫ్యామిలీ ఉమ్రా యాత్రకు వెళ్లినట్లు ఆయన బంధువు అస్లాం Way2Newsకి తెలిపారు. మొత్తం కుటుంబంలో ఒక్కరు మాత్రమే మిగిలారని, అతడు ఈ టూర్కి వెళ్లనట్లు స్పష్టం చేశారు. ప్రాణాలతో ఉన్న ససీరుద్దీన్ కుమారుడు ఈ ప్రమాదం జరిగినప్పుడు USలో ఉన్నట్లు అస్లాం చెప్పారు.
News November 17, 2025
సౌదీ యాక్సిడెంట్: 18 మంది రాంనగర్ వాసులు మృతి!

సౌదీలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 18 మంది ముషీరాబాద్లోని రాంనగర్ వాసులు మృతి చెందారు. జమిస్తాన్పూర్ హై స్కూల్ వెనుక గల్లీలో ఉండే SK నసీరుద్దీన్ ఫ్యామిలీ ఉమ్రా యాత్రకు వెళ్లినట్లు ఆయన బంధువు అస్లాం Way2Newsకి తెలిపారు. మొత్తం కుటుంబంలో ఒక్కరు మాత్రమే మిగిలారని, అతడు ఈ టూర్కి వెళ్లనట్లు స్పష్టం చేశారు. ప్రాణాలతో ఉన్న ససీరుద్దీన్ కుమారుడు ఈ ప్రమాదం జరిగినప్పుడు USలో ఉన్నట్లు అస్లాం చెప్పారు.
News November 17, 2025
HYD పోలీసులకు పవన్ కళ్యాణ్ అభినందనలు

సినిమా పైరసీ ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులకు, సిటీ కమిషనర్ సజ్జనార్కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. డబ్బుల రూపంలోనే కాదు, సృజనాత్మకతను పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను విడుదలైన రోజునే ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తున్న ముఠాలతో చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో పైరసీ ముఠా అరెస్ట్ శుభపరిణామన్నారు.


