News February 26, 2026
HYD: మూసీ సుందరీకరణ.. నిధుల కోసం ఢిల్లీ బాట!

మూసీ పునరుజ్జీవనంపై సర్కారు పట్టుదలతో ఉన్నా, నిధుల వేట సవాలుగా మారింది. రూ.17 వేల కోట్ల మాస్టర్ ప్లాన్కు కేంద్ర బడ్జెట్లో ఆశించిన మద్దతు లభించలేదు. దీంతో ప్రాజెక్టు అమలులో జాప్యం జరిగేలా కనిపిస్తోంది. సర్వేలు పూర్తయినా, భూసేకరణ, పునరావాసంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కావడంతో నిధుల కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.
Similar News
News April 15, 2026
ఇంటర్ రిజల్ట్స్: 8, 14 స్థానాల్లో కర్నూలు జిల్లా

ఏపీ ఇంటర్ ఫలితాల్లో కర్నూలు జిల్లా విద్యార్థులు మెరుగైన <<19653702>>ఫలితాలు <<>>సాధించారు. జనరల్ ద్వితీయ సంవత్సరంలో 18,899 మందికి గానూ 16,077 మంది ఉత్తీర్ణత సాధించి 85 శాతం ఫలితాలు నమోదు చేశారు. ప్రథమ సంవత్సరంలో 22,474 మంది హాజరుకాగా 16,356 మంది పాసై 73 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ ఫలితాల్లో రాష్ట్రంలోనే 8వ స్థానం, ఫస్టియర్ ఫలితాల్లో 14వ స్థానంలో జిల్లా నిలిచింది.
News April 15, 2026
ఇంటర్ రిజల్ట్స్: 8, 14 స్థానాల్లో కర్నూలు జిల్లా

ఏపీ ఇంటర్ ఫలితాల్లో కర్నూలు జిల్లా విద్యార్థులు మెరుగైన <<19653702>>ఫలితాలు <<>>సాధించారు. జనరల్ ద్వితీయ సంవత్సరంలో 18,899 మందికి గానూ 16,077 మంది ఉత్తీర్ణత సాధించి 85 శాతం ఫలితాలు నమోదు చేశారు. ప్రథమ సంవత్సరంలో 22,474 మంది హాజరుకాగా 16,356 మంది పాసై 73 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ ఫలితాల్లో రాష్ట్రంలోనే 8వ స్థానం, ఫస్టియర్ ఫలితాల్లో 14వ స్థానంలో జిల్లా నిలిచింది.
News April 15, 2026
ఇంటర్ రిజల్ట్స్: 8, 14 స్థానాల్లో కర్నూలు జిల్లా

ఏపీ ఇంటర్ ఫలితాల్లో కర్నూలు జిల్లా విద్యార్థులు మెరుగైన <<19653702>>ఫలితాలు <<>>సాధించారు. జనరల్ ద్వితీయ సంవత్సరంలో 18,899 మందికి గానూ 16,077 మంది ఉత్తీర్ణత సాధించి 85 శాతం ఫలితాలు నమోదు చేశారు. ప్రథమ సంవత్సరంలో 22,474 మంది హాజరుకాగా 16,356 మంది పాసై 73 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ ఫలితాల్లో రాష్ట్రంలోనే 8వ స్థానం, ఫస్టియర్ ఫలితాల్లో 14వ స్థానంలో జిల్లా నిలిచింది.


