News December 13, 2024

HYD: రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారు: SHO

image

కొట్టుకుంటే ఇద్దరిలో ఒక్కరు మాత్రమే గెలుస్తారు. కానీ రాజీ పడితే ఇద్దరు గెలుస్తారని నానుడి. వివిధ కేసుల్లో కక్షిదారులుగా ఉన్నవారు రేపు జరిగే నేషనల్ లోక్ అదాలత్‌లో రాజీ పడదగిన కేసులను రాజీ చేసుకోగలరని హయత్‌నగర్ SHO నాగరాజు గౌడ్ సూచించారు. నేషనల్ లోక్ అదాలత్‌‌లో కేసులు రాజీ చేసుకోవడానికి ఎలాంటి ఖర్చు ఉండదన్నారు.

Similar News

News November 27, 2025

RR: సర్పంచ్, వార్డు స్థానాలకు.. 264 నామినేషన్లు

image

రంగారెడ్డి పల్లెల్లో పంచాయతీ ఎన్నికల హడావుడి జోరందుకుంది. జిల్లాలో మొదటి విడతలో షాద్‌నగర్ నియోజకవర్గం, శంషాబాద్‌లో గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో మొదటి రోజు 174 సర్పంచ్ స్థానాలకు 145 మంది, 1,530 వార్డు స్థానాలకు 119 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. మొదటి విడత నామినేషన్లు దాఖలు చేసేందుకు నవంబర్ 29న సా.5 వరకు అవకాశం ఉంది. ఉపసంహరణకు DEC 3 వరకు అవకాశం ఉంటుంది.

News November 27, 2025

RR: సర్పంచ్, వార్డు స్థానాలకు.. 264 నామినేషన్లు

image

రంగారెడ్డి పల్లెల్లో పంచాయతీ ఎన్నికల హడావుడి జోరందుకుంది. జిల్లాలో మొదటి విడతలో షాద్‌నగర్ నియోజకవర్గం, శంషాబాద్‌లో గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో మొదటి రోజు 174 సర్పంచ్ స్థానాలకు 145 మంది, 1,530 వార్డు స్థానాలకు 119 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. మొదటి విడత నామినేషన్లు దాఖలు చేసేందుకు నవంబర్ 29న సా.5 వరకు అవకాశం ఉంది. ఉపసంహరణకు DEC 3 వరకు అవకాశం ఉంటుంది.

News November 27, 2025

RR: ధ్రువపత్రాల కోసం మీ సేవకు పరుగులు

image

గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కుల, ఆదాయ ధ్రువ పత్రాల కోసం మీసేవ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. పోటీ చేసే అభ్యర్థులకు ధ్రువపత్రాలు తప్పనిసరి కావడంతో వారితో మీసేవ సెంటర్‌లు కిక్కిరిసి పోయాయి. రెండో విడతలో నిర్వహించే ఎన్నికల కోసం ముందస్తుగా పత్రాలు సమకూర్చుకుంటున్నట్లు వారు తెలిపారు. ఎన్నికల పుణ్యమా అంటూ తమకు అదనపు గిరాకీ వస్తుందని ఆమనగల్ సహా పలు సెంటర్‌లలోని నిర్వాహకులు చెబుతున్నారు.