News December 25, 2024

HYD: హైడ్రా కీలక నిర్ణయం

image

హైడ్రాకు ఇప్పటికే దాదాపు 6 వేల ఫిర్యాదులు అందినట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. 2025 కొత్త సంవత్సరంలో ప్రతి సోమవారం ట్యాంక్‌బండ్ బుద్ధభవన్‌లోని హైడ్రా ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తామని ప్రకటించారు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:30 వరకు తాను అందుబాటులో ఉండి ఫిర్యాదులు స్వీకరిస్తానన్నారు. ఒకవేళ అందుబాటులో లేకపోతే 7207923085కు వివరాలు పంపొచ్చని తెలిపారు.SHARE IT

Similar News

News December 20, 2025

హైదరాబాద్‌లో పండగ షురూ

image

38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ స్టేడియంలో మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదగా ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 29 వరకు కొనసాగనున్న పుస్తకాల పండుగలో జాతీయ, అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. మొత్తం ఇందులో 350 స్టాళ్లు కొలువుదీరాయి. రోజూ మ.12 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన కొనసాగనుంది. మొదటి రోజే పుస్తక ప్రియులతో స్టేడియంలో సందడి నెలకొంది.

News December 20, 2025

హైదరాబాద్ రోడ్లకు ‘బాహుబలి’ స్కానింగ్

image

మన సిటీ రోడ్ల తలరాత మారబోతోంది బాస్!.. గుంతలు పడ్డాక గోతులు పూడ్చడం కాదు.. అసలు రోడ్డు లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి జీహెచ్‌ఎంసీ ఒక సూపర్ ప్లాన్ వేసింది. 3,805 లేన్ KMs మేర హైటెక్ మెషీన్లతో Advanced 3D Network Survey Vehicles, Ground Penetrating Radarతో తనిఖీలు మొదలుపెట్టనుంది. రోడ్డుపైకి నీట్‌గా ఉన్నా లోపల ఎక్కడ పగుళ్లు ఉన్నాయో? ఈ ‘ఎక్స్‌రే’ మిషన్లు గుర్తిస్తాయి.

News December 20, 2025

హైదరాబాద్ రోడ్లకు ‘బాహుబలి’ స్కానింగ్

image

మన సిటీ రోడ్ల తలరాత మారబోతోంది బాస్!.. గుంతలు పడ్డాక గోతులు పూడ్చడం కాదు.. అసలు రోడ్డు లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి జీహెచ్‌ఎంసీ ఒక సూపర్ ప్లాన్ వేసింది. 3,805 లేన్ KMs మేర హైటెక్ మెషీన్లతో Advanced 3D Network Survey Vehicles, Ground Penetrating Radarతో తనిఖీలు మొదలుపెట్టనుంది. రోడ్డుపైకి నీట్‌గా ఉన్నా లోపల ఎక్కడ పగుళ్లు ఉన్నాయో? ఈ ‘ఎక్స్‌రే’ మిషన్లు గుర్తిస్తాయి.