News March 18, 2024
HYD: ట్రైన్ నుంచి జారిపడి బీటెక్ విద్యార్థి మృతి

ట్రైన్ నుంచి జారిపడి బీటెక్ విద్యార్థి మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ GRP పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల ప్రకారం.. ఆదివారం నీలం సుమంత్ తన తమ్ముడితో కలిసి సొంతూరు ఖమ్మం జిల్లా కల్లూరు వెళ్లడానికి SCBD రైల్వే స్టేషన్కు వచ్చి ట్రైన్ ఎక్కాడు. అయితే ట్రైన్ ఎక్కే సమయంలో జారీ కింద పడ్డాడు. సుమంత్ను తమ్ముడు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికత్స పొందుతూ.. మృతి చెందినట్లు తెలిపారు.
Similar News
News December 13, 2025
HYD: మెస్సీ మ్యాచ్.. నేడు ట్రాఫిక్ ఆంక్షలు!

మెస్సీ మ్యాచ్ సందర్భంగా సిటీలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. WGL వైపు నుంచి ఉప్పల్ మీదుగా HYD, సికింద్రాబాద్ వెళ్లే వాహనాలు ఘట్కేసర్ ORR మీదుగా అబ్దుల్లాపూర్మెట్, LBనగర్, దిల్సుఖ్నగర్ మీదుగా వెళ్లాలని సూచించారు. అలాగే HYD నుంచి ఉప్పల్ మీదుగా వరంగల్ వెళ్లాలనుకునే వారు ఎల్బీనగర్, హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్ ORR మీదుగా వరంగల్ వెళ్లాల్సిందిగా ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
SHARE IT
News December 13, 2025
HYD: మెస్సీ మ్యాచ్.. నేడు ట్రాఫిక్ ఆంక్షలు!

మెస్సీ మ్యాచ్ సందర్భంగా సిటీలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. WGL వైపు నుంచి ఉప్పల్ మీదుగా HYD, సికింద్రాబాద్ వెళ్లే వాహనాలు ఘట్కేసర్ ORR మీదుగా అబ్దుల్లాపూర్మెట్, LBనగర్, దిల్సుఖ్నగర్ మీదుగా వెళ్లాలని సూచించారు. అలాగే HYD నుంచి ఉప్పల్ మీదుగా వరంగల్ వెళ్లాలనుకునే వారు ఎల్బీనగర్, హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్ ORR మీదుగా వరంగల్ వెళ్లాల్సిందిగా ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
SHARE IT
News December 13, 2025
HYD: మెస్సీ మ్యాచ్.. నేడు ట్రాఫిక్ ఆంక్షలు!

మెస్సీ మ్యాచ్ సందర్భంగా సిటీలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. WGL వైపు నుంచి ఉప్పల్ మీదుగా HYD, సికింద్రాబాద్ వెళ్లే వాహనాలు ఘట్కేసర్ ORR మీదుగా అబ్దుల్లాపూర్మెట్, LBనగర్, దిల్సుఖ్నగర్ మీదుగా వెళ్లాలని సూచించారు. అలాగే HYD నుంచి ఉప్పల్ మీదుగా వరంగల్ వెళ్లాలనుకునే వారు ఎల్బీనగర్, హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్ ORR మీదుగా వరంగల్ వెళ్లాల్సిందిగా ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
SHARE IT


