News January 25, 2026
HYD: నేటికీ ఊరికి దూరంగా దళితవాడ: కవయిత్రి

దేశంలో ప్రతి చోట ఊరుకు దూరంగా దళితవాడ ఉందని నేటికీ వారి పట్ల వివక్ష పోలేదని ప్రముఖ కవయిత్రి సుకీర్తరాణి అన్నారు. SVKలో విరసం 30వ మహాసభలలో ఆమె పాల్గొని మాట్లాడారు. తాను దళిత బాలికగా తీవ్రమైన వివక్షను అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో మతంతో చేసిన విధ్వంసాన్ని తన కవిత్వంలో వ్యక్తీకరించానన్నారు. సభకు ముందుగా అమరవీరుల స్థూపాన్ని మోడెం బాలకృష్ణ తల్లి మల్లమ్మ ఆవిష్కరించారు.
Similar News
News February 21, 2026
HYD: మహిళ భద్రత విభాగానికి రూ.50లక్షల విరాళం

తెలంగాణలో మహిళల రక్షణ, భద్రతకు బలమైన తోడ్పాటు లభించింది. తార్నాక మహిళా సమాజం తరపున విజయలక్ష్మి రూ.50 లక్షల విరాళాన్ని అందజేస్తూ పోలీసుశాఖ మహిళా భద్రతా విభాగానికి మద్దతు ప్రకటించారు. ఈ మొత్తాన్ని పోలీసు శాఖలోని మహిళల భద్రతకు వినియోగించాలని ఆమె కోరారు. డీజీపీ శివధర్ రెడ్డి ఈ విరాళాన్ని స్వీకరించి సామాజిక బాధ్యతతో ముందుకొచ్చిన దాతలను అభినందించారు.
News February 21, 2026
HYD: మహిళ భద్రత విభాగానికి రూ.50లక్షల విరాళం

తెలంగాణలో మహిళల రక్షణ, భద్రతకు బలమైన తోడ్పాటు లభించింది. తార్నాక మహిళా సమాజం తరపున విజయలక్ష్మి రూ.50 లక్షల విరాళాన్ని అందజేస్తూ పోలీసుశాఖ మహిళా భద్రతా విభాగానికి మద్దతు ప్రకటించారు. ఈ మొత్తాన్ని పోలీసు శాఖలోని మహిళల భద్రతకు వినియోగించాలని ఆమె కోరారు. డీజీపీ శివధర్ రెడ్డి ఈ విరాళాన్ని స్వీకరించి సామాజిక బాధ్యతతో ముందుకొచ్చిన దాతలను అభినందించారు.
News February 21, 2026
HYD: మహిళ భద్రత విభాగానికి రూ.50లక్షల విరాళం

తెలంగాణలో మహిళల రక్షణ, భద్రతకు బలమైన తోడ్పాటు లభించింది. తార్నాక మహిళా సమాజం తరపున విజయలక్ష్మి రూ.50 లక్షల విరాళాన్ని అందజేస్తూ పోలీసుశాఖ మహిళా భద్రతా విభాగానికి మద్దతు ప్రకటించారు. ఈ మొత్తాన్ని పోలీసు శాఖలోని మహిళల భద్రతకు వినియోగించాలని ఆమె కోరారు. డీజీపీ శివధర్ రెడ్డి ఈ విరాళాన్ని స్వీకరించి సామాజిక బాధ్యతతో ముందుకొచ్చిన దాతలను అభినందించారు.


