News February 19, 2025

HYD: బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం

image

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Similar News

News November 14, 2025

GREAT: HYD విద్యార్థినికి అరుదైన గౌరవం

image

బేగంపేటకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆకర్షణకు అరుదైన గౌరవం దక్కింది. బుక్ రీడింగ్‌పై విద్యార్థులకు ఆసక్తి కల్పించడమే కాక 24 లైబ్రరీలను వివిధ చోట్ల ఏర్పాటు చేసిన ఆకర్షణ యంగ్ అచీవర్స్ అవార్డుకు ఎంపికైంది. ఈ నెల 15న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఆకర్షణ ఈ అవార్డు అందుకోనుంది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు 24 లైబ్రరీలను ఏర్పాటుచేసింది. గతంలో ప్రధాని మోదీ కూడా ఈ విద్యార్థిని అభినందించారు.

News November 14, 2025

GREAT: HYD విద్యార్థినికి అరుదైన గౌరవం

image

బేగంపేటకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆకర్షణకు అరుదైన గౌరవం దక్కింది. బుక్ రీడింగ్‌పై విద్యార్థులకు ఆసక్తి కల్పించడమే కాక 24 లైబ్రరీలను వివిధ చోట్ల ఏర్పాటు చేసిన ఆకర్షణ యంగ్ అచీవర్స్ అవార్డుకు ఎంపికైంది. ఈ నెల 15న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఆకర్షణ ఈ అవార్డు అందుకోనుంది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు 24 లైబ్రరీలను ఏర్పాటుచేసింది. గతంలో ప్రధాని మోదీ కూడా ఈ విద్యార్థిని అభినందించారు.

News November 14, 2025

ఇబ్రహీంపట్నం: ’48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా చూడాలి’

image

కొనుగోలు చేసిన వరి ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసి రైతులకు 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా చూడాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేటలో వరి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం అయన పరిశీలించారు. టార్పాలిన్లు, తూకం యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రైస్ మిల్లుల వద్ద జాప్యం లేకుండా దిగుమతయ్యేలా చూడాలన్నారు. RDO తదితరులున్నారు.