News July 7, 2024
HYD: రూ.100 కోసం హత్య

వ్యక్తిని రాయితో కొట్టి హత్య చేసిన ఘటన మేడ్చల్ PS పరిధిలో జరిగింది. పోలీసులు వివరాలు.. వెంకట్రామిరెడ్డి నగర్ కాలనీకి చెందిన పోచయ్య(45)వద్ద మధ్యప్రదేశ్కి చెందిన ధర్మేంద్ర పని చేస్తున్నాడు. అతడికి పోచయ్య రూ.100 ఇవ్వాల్సి ఉండగా అడిగాడు. పోచయ్య డబ్బులు ఇవ్వకపోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో తుమ్మ చెరువు సమీపంలో లేబర్ అడ్డా వద్ద పోచయ్యను ధర్మేంద్ర రాయితో కొట్టి హత్య చేశాడు. కేసు నమోదైంది.
Similar News
News January 22, 2026
HYD: PSకు రాకుండా కంప్లైంట్ ఇవ్వొచ్చు: సీపీ

నేర బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు తెలంగాణ పోలీస్ విక్టిమ్ సెంట్రిక్ విధానాన్ని తెచ్చినట్లు HYD సీపీ సజ్జనార్ తెలిపారు. ఇకపై బాధితులు స్టేషన్కు రాకుండానే.. పోలీసులు ఇంటికే వచ్చి FIR నమోదు చేస్తారని చెప్పారు. అకారణంగా ఏ బాధితుడైనా పోలీస్ స్టేషన్కు తిరగాల్సి వస్తే.. సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వాట్సాప్లో 94906 16555కు ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.
News January 22, 2026
HYD: PSకు రాకుండా కంప్లైంట్ ఇవ్వొచ్చు: సీపీ

నేర బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు తెలంగాణ పోలీస్ విక్టిమ్ సెంట్రిక్ విధానాన్ని తెచ్చినట్లు HYD సీపీ సజ్జనార్ తెలిపారు. ఇకపై బాధితులు స్టేషన్కు రాకుండానే.. పోలీసులు ఇంటికే వచ్చి FIR నమోదు చేస్తారని చెప్పారు. అకారణంగా ఏ బాధితుడైనా పోలీస్ స్టేషన్కు తిరగాల్సి వస్తే.. సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వాట్సాప్లో 94906 16555కు ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.
News January 22, 2026
HYD: PSకు రాకుండా కంప్లైంట్ ఇవ్వొచ్చు: సీపీ

నేర బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు తెలంగాణ పోలీస్ విక్టిమ్ సెంట్రిక్ విధానాన్ని తెచ్చినట్లు HYD సీపీ సజ్జనార్ తెలిపారు. ఇకపై బాధితులు స్టేషన్కు రాకుండానే.. పోలీసులు ఇంటికే వచ్చి FIR నమోదు చేస్తారని చెప్పారు. అకారణంగా ఏ బాధితుడైనా పోలీస్ స్టేషన్కు తిరగాల్సి వస్తే.. సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వాట్సాప్లో 94906 16555కు ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.


