News December 29, 2024

HYD: 10 నెలలు దాటినా రాని స్పష్టత.. కీలక ఫైల్స్ పెండింగ్

image

యూనివర్సిటీల్లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేకపోవడంతో చాలా పనులు పెండింగ్‌లో పడుతున్నాయి. కౌన్సిల్ బాడీ లేకపోవడం అభివృద్ధికీ అడ్డంకిగా మారింది. నిర్ణయాల్లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ బాడీ కీలకం. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో సభ్యుల పదవీకాలం ముగిసింది. ఆపై నూతన కౌన్సిల్ ఏర్పాటు అంశంలో ఎలాంటి ముందడుగు పడలేదు. దాదాపు 10 నెలలు దాటినా ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఆలస్యమవుతోంది.

Similar News

News December 19, 2025

HYDలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు?

image

నగరంలో అసెంబ్లీ నియోజకవర్గాల ముఖచిత్రం మారబోతోంది. జనగణన తర్వాత జరిగే పునర్విభజనతో గ్రేటర్‌లోని సీట్లు 24 నుంచి ఏకంగా 30-33 వరకు పెరిగే అవకాశం ఉందని అధికారుల అంచనా. ప్రస్తుతం GHMC వార్డుల విభజనలో కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో జనాభా 5 లక్షలు దాటినట్లు గుర్తించారు. మితిమీరిన జనాభా ఉండటంతో పాలనా సౌలభ్యం కోసం వీటిని చీల్చి, కొత్త స్థానాలను ఏర్పాటు చేయనున్నారు.

News December 19, 2025

HYDలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు?

image

నగరంలో అసెంబ్లీ నియోజకవర్గాల ముఖచిత్రం మారబోతోంది. జనగణన తర్వాత జరిగే పునర్విభజనతో గ్రేటర్‌లోని సీట్లు 24 నుంచి ఏకంగా 30-33 వరకు పెరిగే అవకాశం ఉందని అధికారుల అంచనా. ప్రస్తుతం GHMC వార్డుల విభజనలో కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో జనాభా 5 లక్షలు దాటినట్లు గుర్తించారు. మితిమీరిన జనాభా ఉండటంతో పాలనా సౌలభ్యం కోసం వీటిని చీల్చి, కొత్త స్థానాలను ఏర్పాటు చేయనున్నారు.

News December 19, 2025

HYDలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు?

image

నగరంలో అసెంబ్లీ నియోజకవర్గాల ముఖచిత్రం మారబోతోంది. జనగణన తర్వాత జరిగే పునర్విభజనతో గ్రేటర్‌లోని సీట్లు 24 నుంచి ఏకంగా 30-33 వరకు పెరిగే అవకాశం ఉందని అధికారుల అంచనా. ప్రస్తుతం GHMC వార్డుల విభజనలో కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో జనాభా 5 లక్షలు దాటినట్లు గుర్తించారు. మితిమీరిన జనాభా ఉండటంతో పాలనా సౌలభ్యం కోసం వీటిని చీల్చి, కొత్త స్థానాలను ఏర్పాటు చేయనున్నారు.