News July 4, 2024
HYD: 40 మంది ఇన్స్పెక్టర్లకు స్థానచలనం

HYD నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న 40 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో 14 మంది ఇన్స్పెక్టర్లను మల్టీ జోన్లకు అటాచ్ చేస్తూ ఆదేశించారు.
Similar News
News November 22, 2025
రాష్ట్రపతి నిలయంలో ‘భారతీయ కళా మహోత్సవం’

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘భారతీయ కళా మహోత్సవం’ సెకండ్ ఎడిషన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. రేపటి నుంచి 30వ తేదీ వరకు 10AM నుంచి 8PM వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. పశ్చిమ భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, మంత్రి అనసూయ సీతక్క హాజరయ్యారు.
News November 22, 2025
రాష్ట్రపతి నిలయంలో ‘భారతీయ కళా మహోత్సవం’

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘భారతీయ కళా మహోత్సవం’ సెకండ్ ఎడిషన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. రేపటి నుంచి 30వ తేదీ వరకు 10AM నుంచి 8PM వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. పశ్చిమ భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, మంత్రి అనసూయ సీతక్క హాజరయ్యారు.
News November 22, 2025
రాష్ట్రపతి నిలయంలో ‘భారతీయ కళా మహోత్సవం’

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘భారతీయ కళా మహోత్సవం’ సెకండ్ ఎడిషన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. రేపటి నుంచి 30వ తేదీ వరకు 10AM నుంచి 8PM వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. పశ్చిమ భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, మంత్రి అనసూయ సీతక్క హాజరయ్యారు.


