News September 25, 2024
HYD ఆంత్రప్రెన్యూర్ వ్యాఖ్యలపై దుమారం

భారత్లో నిరంతరం తప్పులను కనుగొనే వారు దేశంలో నివసించాలనే తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని HYD ఆంత్రప్రెన్యూర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘భారతదేశంలో నిరంతరం లోపాలను కనుగొనే వ్యక్తులకి ఒక ప్రశ్న. మీరు ఇంకా ఇక్కడ ఎందుకున్నారు’ అంటూ నీరజ్ దుగర్ వ్యాఖ్యానించారు. దీంతో మార్పు కోసం తప్పుల్ని వెతకడం మంచిదే అని కొందరు, శరీరంలో లోపాలు ఉంటే దాన్ని వదిలేస్తారా? అంటూ మరికొందరు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు.
Similar News
News November 27, 2025
స్కిల్స్ లేని డిగ్రీలెందుకు: స్టూడెంట్స్

మారుతున్న ఉద్యోగ మార్కెట్కు అనుగుణంగా అకడమిక్ సిలబస్లో మార్పులు తీసుకురావాలని కొందరు విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాలేజీ దశలోనే నైపుణ్య ఆధారిత కోర్సులు, ఉద్యోగ కోచింగ్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. నైపుణ్యం లేని డిగ్రీలతో బయటకు వస్తే ఉద్యోగాలు దొరకడం లేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అందుకే ఉద్యోగం ఇప్పిస్తామని <<18402171>>మోసం<<>> చేసేవారు పెరుగుతున్నారన్నారు. మీ కామెంట్?
News November 27, 2025
7,948 MTS, హవల్దార్ పోస్టులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<
News November 27, 2025
రాజధాని రైతులతో చంద్రబాబు సమావేశం

AP: అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సమావేశం అయ్యారు. ఇందులో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ అన్సారియా పాల్గొన్నారు. గ్రామ కంఠాలు, జరీబు, అసైన్డ్, లంక భూములు, వీధిపోటు సమస్యలు, రాజధాని గ్రామాల్లో వసతులు, ఉద్యోగాల కల్పనపై చర్చించారు.


