News April 3, 2024

నేను క్యాన్సర్‌తో పోరాడుతున్నా: బీజేపీ ఎంపీ

image

తాను గత 6 నెలల నుంచి క్యాన్సర్‌తో పోరాడుతున్నానని బిహార్ మాజీ సీఎం, బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలకు వెల్లడించేందుకు ఇదే సరైన సమయమని భావించానని, లోక్‌సభ ఎన్నికల్లో తాను పాల్గొనలేనని ట్వీట్ చేశారు. ఇదే విషయాన్ని పీఎం మోదీకి తెలియజేశానన్నారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.

Similar News

News November 26, 2025

VKB జిల్లాలో రూ.7.38కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరు

image

వికారాబాద్ జిల్లాలో 9,232 మహిళా సంఘాలకు 7.38 కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరు అయినట్టు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని కలెక్టర్ తెలిపారు. ఇందులో పరిగిలో 2781 సంఘాలకు 2.23 కోట్లు, కొడంగల్ 1,101 సంఘాలకు 0.84లక్షలు, తాండూర్ 2113 సంఘాలకు 1.77 కోట్లు, వికారాబాద్ 2664 సంఘాలకు రెండు 2.20 కోట్లు, మంజూరు కావడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

News November 26, 2025

IPL ఆధారంగా టెస్టులకు సెలక్ట్ చేస్తే..

image

టీమ్ ఇండియా బ్యాటర్లు టెస్టుల్లో విఫలం అవడానికి ప్రధాన కారణం IPL ఆధారంగా సెలక్ట్ చేయడమేనని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. దూకుడుగా ఆడే బ్యాటర్లను వన్డేలు, టీ20లకు ఎంపిక చేయాలి కానీ టెస్టులకు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. సర్ఫరాజ్ ఖాన్, ఇంద్రజిత్, యశ్ రాథోడ్, పృథ్వీ షా, జగదీశన్, రుతురాజ్ గైక్వాడ్ లాంటి డొమెస్టిక్ ప్లేయర్లను తీసుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు.

News November 26, 2025

IPL ఆధారంగా టెస్టులకు సెలక్ట్ చేస్తే..

image

టీమ్ ఇండియా బ్యాటర్లు టెస్టుల్లో విఫలం అవడానికి ప్రధాన కారణం IPL ఆధారంగా సెలక్ట్ చేయడమేనని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. దూకుడుగా ఆడే బ్యాటర్లను వన్డేలు, టీ20లకు ఎంపిక చేయాలి కానీ టెస్టులకు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. సర్ఫరాజ్ ఖాన్, ఇంద్రజిత్, యశ్ రాథోడ్, పృథ్వీ షా, జగదీశన్, రుతురాజ్ గైక్వాడ్ లాంటి డొమెస్టిక్ ప్లేయర్లను తీసుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు.