News September 6, 2024
రూ.55 లక్షలతో నేను హ్యాపీనే: రింకూ సింగ్

తన ఐపీఎల్ శాలరీ రూ.55 లక్షలతో సంతోషంగా ఉన్నానని టీమ్ ఇండియా క్రికెటర్ రింకూ సింగ్ తెలిపారు. ఈ మొత్తమే తనకు ఎక్కువని చెప్పారు. ఇందుకు కేకేఆర్కు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. కాగా కొన్నేళ్లుగా ఐపీఎల్లో కేకేఆర్కు రింకూ కీలక ప్లేయర్గా కొనసాగుతున్నారు. మిడిలార్డర్లో వేగంగా పరుగులు సాధిస్తూ ఆ జట్టు గెలుపులో భాగమవుతున్నారు.
Similar News
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <


