News April 8, 2025
సరిగా ఆడలేకపోయినందుకు ఏడ్చాను: శ్రేయస్

IPL: PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తాను చివరిసారిగా ఏడ్చిన సంఘటన గురించి వెల్లడించారు. ఇవాళ CSKతో మ్యాచ్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘CT-2025 తొలి ప్రాక్టీస్ సెషన్లో బాగా ఆడలేకపోయా. ప్రాక్టీస్కు ఎక్స్ట్రా టైమ్ కూడా దొరకలేదు. నాపై నాకే చాలా కోపం వచ్చి ఏడ్చాను’ అని తెలిపారు. కాగా CTలో 243రన్స్తో IND తరఫున లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచిన విషయం తెలిసిందే. IPLలోనూ అదే ఫామ్ కొనసాగిస్తున్నారు.
Similar News
News December 4, 2025
SRPT: గుర్తులొచ్చాయ్.. ఉదయం 6 నుంచే షురూ

పంచాయతీ ఎన్నికల సమరం జోరందుకుంది. తొలి, రెండో విడత నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ఉదయం 6 గంటలకే మొదలుపెడుతున్నారు. తొలి విడత పోలింగ్ ఈ నెల 11న ప్రారంభం కానుంది. సమయం దగ్గర పడుతుండడంతో బుధవారం గుర్తులు కేటాయించడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ, తమ ప్రచారాన్ని స్పీడప్ చేస్తున్నారు. తిరుమలగిరి(M) వెలిశాలలో కాంగ్రెస్ బలపర్చిన మంజుల సతీష్ గౌడ్ ప్రచారం చేస్తున్నారు.
News December 4, 2025
APPLY NOW: BEMLలో ఉద్యోగాలు

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(<
News December 4, 2025
‘హిల్ట్’ లీకేజ్.. ఇద్దరు ఉన్నతాధికారులపై అనుమానం!

TG: <<18457165>>హిల్ట్<<>> పాలసీ లీకేజీపై విజిలెన్స్ టీమ్ విచారణ వేగవంతం చేసింది. ఈ లీక్ వెనుక ఇద్దరు ఉన్నతాధికారులు ఉన్నారని అనుమానిస్తోంది. సీఎంఓలోని ఓ అధికారిని నిన్న రాత్రి టీమ్ విచారించినట్లు తెలుస్తోంది. అటు BRSతో పాటు ఓ కీలక బీజేపీ నేతకు కూడా సమాచారం లీక్ అయినట్లు టాక్. ఉన్నతాధికారుల ప్రమేయంపై క్లారిటీ రావాల్సి ఉంది. CM ఈ విషయమై సీరియస్గా ఉండటంతో క్లారిటీ వస్తే కారకులకు షోకాజ్ నోటీస్ ఇచ్చే అవకాశముంది.


