News May 10, 2024
‘నాకు చదవాలని లేదు.. వెళ్లిపోతున్నా’

కోచింగ్ సెంటర్లకు చిరునామా అయిన రాజస్థాన్ కోటా నుంచి ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. నీట్ శిక్షణ కోసం వచ్చిన రాజేంద్ర మీనా అనే స్టూడెంట్.. తండ్రికి మెసేజ్ చేసి హాస్టల్ నుంచి వెళ్లిపోయాడు. ‘నేను ఇంటికి రాను. నాకు చదవాలని లేదు. నా దగ్గర రూ.8వేలు ఉన్నాయి. ఐదేళ్ల వరకు తిరిగిరాను. నా ఫోన్ అమ్మేస్తా. ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోను.. నా గురించి బాధపడకండి. ఏడాదికి ఓసారి ఫోన్ చేస్తాను’ అని తెలిపాడు.
Similar News
News December 6, 2025
హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్లో పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(<
News December 6, 2025
రబీ వరి నారుమడిలో సస్యరక్షణ ఎలా?

వరి నారు పీకడానికి వారం రోజుల ముందు 5 సెంట్ల నారుమడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను చల్లడం వల్ల నాటిన 20-25 రోజుల వరకు కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, ఆకుముడత వంటివి ఆశించకుండా నివారించవచ్చు. చలి వాతావరణం వల్ల అగ్గితెగులు ఎక్కువగా సోకే అవకాశం ఉన్నందున అగ్గి తెగులు కట్టడికి లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. లేదా ఐసోప్రోథయోలిన్ 1.5ml కలిపి పిచికారీ చేసుకోవాలి.
News December 6, 2025
ఈ నెల 25న ‘అఖండ-2’ విడుదల!

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ-2’ ఈ నెల 25న రిలీజ్ కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ మూవీ నిన్ననే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.


