News October 25, 2024
సెహ్వాగ్తో నాకు గొడవ.. నేటికీ మాట్లాడుకోం: మ్యాక్స్వెల్

తనకు సెహ్వాగ్తో గొడవైందని ఆస్ట్రేలియా క్రికెటర్ మ్యాక్స్వెల్ తన తాజా పుస్తకం ‘ది షో మ్యాన్’లో తెలిపారు. ‘IPL-2017లో నన్ను పంజాబ్ కెప్టెన్గా చేశారు. మెంటార్గా ఉన్న సెహ్వాగ్ అన్నింట్లో తనే తుది నిర్ణయం తీసుకునేవారు. కానీ ఆ సీజన్లో టీమ్ విఫలమయ్యాక తప్పు నామీద వేశారు. మీరు నా అభిమానాన్ని కోల్పోయారని మెసేజ్ పెడితే, నీలాంటి అభిమాని అక్కర్లేదన్నారు. అప్పటి నుంచీ మా మధ్య మాటల్లేవు’ అని వెల్లడించారు.
Similar News
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.
News December 2, 2025
ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్: కేంద్రం

గత ఐదేళ్లలో దేశంలో 2,04,268 ప్రైవేట్ కంపెనీలు మూతపడ్డాయని లోక్సభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు. విలీనాలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి రీజన్స్తో ఇవి క్లోజ్ అయ్యాయని తెలిపారు. అత్యధికంగా 2022-23లో 83,452, అత్యల్పంగా 2020-21లో 15,216 కంపెనీలు మూత పడ్డాయని పేర్కొన్నారు. ఆయా సంస్థల ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని చెప్పారు.


