News December 17, 2024
జోగి రమేశ్ను చూసి షాక్కు గురయ్యా: పార్థసారథి

AP: నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణకు జోగి రమేశ్ దురుద్దేశంతో వచ్చి ఉండొచ్చని మంత్రి పార్థసారథి అన్నారు. ‘నన్ను ఆదరించిన TDP కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు సారీ. ఇది పార్టీలకతీతంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం. ఆ సమయంలో జోగి రమేశ్ను చూసి షాక్కు గురయ్యాను. ఆయనకు, నాకు వ్యక్తిగత సంబంధాలు లేవు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటా’ అని ప్రెస్మీట్లో పార్థసారథి చెప్పారు.
Similar News
News November 18, 2025
MECONలో 39పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

మెటలర్జికల్ & ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్(<
News November 18, 2025
MECONలో 39పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

మెటలర్జికల్ & ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్(<
News November 18, 2025
పశువుల మేతగా ‘అజొల్లా’తో లాభాలు

అజొల్లాలో ఎక్కువ మాంసకృత్తులు, తక్కువ లిగ్నిన్ ఉండటం వల్ల పశువులు దీన్ని తేలికగా జీర్ణం చేసుకుంటాయి. వెటర్నరీ నిపుణుల సూచనలతో వేరుశనగపొట్టుకు బదులు రోజూ 2kgల అజొల్లాను పశువుల దాణాతో కలిపి పాడిపశువులకు పెడితే పాల నాణ్యత పెరిగి, పాల ఉత్పత్తిలో 15-20 శాతం వృద్ధి కనిపిస్తుంది. అజొల్లాతో పశువుల పెరుగుదలకు కావాల్సిన కాల్షియం, భాస్వరం, ఇనుము, రాగి, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా లభిస్తాయి.


