News July 2, 2024
ఉడత భక్తిగా సమాజానికి సేవ చేసుకుంటాను: మోహన్ బాబు

TG: రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు తాను డ్రగ్స్పై అవగాహన వీడియోలు చేయనున్నట్లు నటుడు మోహన్ బాబు ట్విటర్లో తెలిపారు. ‘సినీ నటీనటులు 1, 2 నిమిషాల నిడివిలో వీడియో తీసి ప్రభుత్వానికి పంపమన్నారు. ఇంతకు ముందే ఇలాంటివి నేను కొన్ని చేశాను. అయితే సీఎం ఆదేశాల మేరకు సందేశాత్మకమైన వీడియోలు కొన్నింటిని చేసి ఉడత భక్తిగా సమాజానికి సేవ చేసుకుంటానని తెలియజేస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 13, 2025
నరసాపురంలో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభం

నరసాపురం కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ను జిల్లా అదనపు న్యాయమూర్తి వాసంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా కక్షిదారులను ఉద్దేశించి న్యాయమూర్తి మాట్లాడుతూ..కేసులు పరిష్కారంలో రాజీయే రాజమార్గమన్నారు. దీనివల్ల కక్షలు పెరగవని కోట్లు చుట్టూ చుట్టూ తిరిగి సమయాన్ని డబ్బును వృథా చేసుకోవలసిన అవసరం ఉండదు అన్నారు.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


