News March 17, 2024
ఇచ్చాపురం: ఆ కుటుంబాల మధ్య మరోసారి పోటీ

ఇచ్చాపురం నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ నుంచి బెందళం, పిరియా కుటుంబాల మధ్య మరోసారి పోటీ పడనున్నాయి. 2019 ఎన్నికల్లో ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి బెందళం అశోక్ బాబు పోటీ చేయగా వైసీపీ నుంచి పిరియా సాయిరాజ్ పోటీ చేశారు. అశోక్ గెలుపొందారు. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి బెందళం అశోక్ పోటీకి సిద్ధం కాగా పిరియా సాయిరాజ్ భార్య విజయ పోటీ పడనున్నారు.
Similar News
News February 10, 2026
SKLM: కలెక్టర్ పీజీ ఆర్ఎస్కు 145 దరఖాస్తులు

అర్జీలు త్వరితగతిన పరిశీలించి పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి SV లక్ష్మణమూర్తి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో 145 దరఖాస్తులు సమర్పించారు. రెవెన్యూ భూ సమస్యలు తాగునీటి సమస్యలు మున్సిపల్ పంచాయతీరాజ్తో పాటు వివిధ సమస్యలకు సంబందించిన అర్జీలు సమర్పించినట్లు ఆయన అన్నారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
News February 10, 2026
SKLM: కలెక్టర్ పీజీ ఆర్ఎస్కు 145 దరఖాస్తులు

అర్జీలు త్వరితగతిన పరిశీలించి పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి SV లక్ష్మణమూర్తి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో 145 దరఖాస్తులు సమర్పించారు. రెవెన్యూ భూ సమస్యలు తాగునీటి సమస్యలు మున్సిపల్ పంచాయతీరాజ్తో పాటు వివిధ సమస్యలకు సంబందించిన అర్జీలు సమర్పించినట్లు ఆయన అన్నారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
News February 10, 2026
SKLM: కలెక్టర్ పీజీ ఆర్ఎస్కు 145 దరఖాస్తులు

అర్జీలు త్వరితగతిన పరిశీలించి పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి SV లక్ష్మణమూర్తి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో 145 దరఖాస్తులు సమర్పించారు. రెవెన్యూ భూ సమస్యలు తాగునీటి సమస్యలు మున్సిపల్ పంచాయతీరాజ్తో పాటు వివిధ సమస్యలకు సంబందించిన అర్జీలు సమర్పించినట్లు ఆయన అన్నారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


