News November 9, 2024
జగన్కు ధైర్యముంటే అసెంబ్లీకి రావాలి: హోంమంత్రి

AP: వైఎస్ జగన్కు ధైర్యముంటే అసెంబ్లీకి రావాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలని సూచించారు. ‘ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు అసెంబ్లీ అనేది ఒక వేదిక. అక్కడికి రావడానికి జగన్కు భయం ఎందుకు? అసెంబ్లీకి వెళ్లని వారిని గెలిపించడం ఎందుకని ప్రజలు ఆలోచిస్తారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు NDAకే కట్టబెడతారు’ అని ఆమె వ్యాఖ్యానించారు.
Similar News
News November 18, 2025
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పోస్టులు

ముంబైలోని <
News November 18, 2025
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పోస్టులు

ముంబైలోని <
News November 18, 2025
ఇన్నేళ్లయినా 21వేల గ్రామాల్లో మొబైల్ సిగ్నల్ లేదు!

ఇండియాలో ఇంకా మొబైల్ కనెక్టివిటీ లేని గ్రామాలున్నాయి. తాజాగా లద్దాక్లోని మారుమూల గ్రామాలైన మాన్ & మెరాక్లో ఎయిర్టెల్ తన సేవలను ప్రారంభించింది. దేశంలో 2024 సెప్టెంబర్ నాటికి దాదాపు 21వేల గ్రామాలకు మొబైల్ కనెక్టివిటీ లేదని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఒడిశాలో అత్యధికంగా 6వేల గ్రామాలు ఫోన్ వాడట్లేదు. కొండలు, లోయలు, దట్టమైన అడవుల్లో ఉన్న మారుమూల ప్రాంతాల్లో టవర్లను ఏర్పాటు చేయలేకపోతున్నారు.


