News January 6, 2025
బిచ్చగాళ్లను పట్టిస్తే రూ.వెయ్యి నజరానా

ఇండోర్ నగరాన్ని బిచ్చగాళ్లు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు మధ్యప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో యాచకులను పట్టిస్తే రూ.వెయ్యి బహుమతి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లా యంత్రాంగానికి వందల సంఖ్యలో కాల్స్ వస్తున్నాయి. యాచకుల సమాచారం అందించినవారికి కలెక్టర్ ఆశీష్ సింగ్ రూ.వెయ్యి నజరానా అందించారు. మరోవైపు సర్కార్ కూడా స్వచ్ఛందంగా యాచకులను రీహాబిలిటేషన్ సెంటర్కు తరలిస్తోంది.
Similar News
News November 20, 2025
HYDలో రేపు జగన్ భారీ ర్యాలీ.. YSRCP నేతల ఏర్పాట్లు

అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు హైదరాబాద్కు రానున్నారు. ఈ మేరకు బేగంపేట్ నుంచి నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు వరకు ర్యాలీగా ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ రాకను పురస్కరించుకుని హైదరాబాద్లో ఉన్న YSRCP పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ర్యాలీకి హాజరుకావాలని YSRCP మిత్ర బృందం పిలుపునిచ్చింది.
News November 20, 2025
HYDలో రేపు జగన్ భారీ ర్యాలీ.. YSRCP నేతల ఏర్పాట్లు

అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు హైదరాబాద్కు రానున్నారు. ఈ మేరకు బేగంపేట్ నుంచి నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు వరకు ర్యాలీగా ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ రాకను పురస్కరించుకుని హైదరాబాద్లో ఉన్న YSRCP పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ర్యాలీకి హాజరుకావాలని YSRCP మిత్ర బృందం పిలుపునిచ్చింది.
News November 20, 2025
దక్షిణాఫ్రికాతో వన్డేలకు బుమ్రా, హార్దిక్ దూరం!

దక్షిణాఫ్రికాతో NOV 30 నుంచి మొదలయ్యే మూడు వన్డేల సిరీస్కు స్టార్ ప్లేయర్లు బుమ్రా, హార్దిక్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరిగే T20 వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకొని వీరికి విశ్రాంతి ఇచ్చే యోచనలో మేనేజ్మెంట్ ఉన్నట్లు సమాచారం. కాగా ఆసియాకప్లో గాయపడిన హార్దిక్ కోలుకుంటున్నారు. WC వరకు హార్దిక్ టీ20లపై ఫోకస్ చేస్తారని BCCI వర్గాలు పేర్కొన్నాయి. 2026 FEBలో T20 WC మొదలయ్యే ఛాన్స్ ఉంది.


