News October 8, 2024
ఈరోజు దుర్గమ్మను దర్శిస్తే ఐశ్వర్యమే!

దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గామాత మండపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈరోజు విజయవాడ దుర్గమ్మ మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. మంగళప్రదమైన దుర్గమ్మను దర్శించుకున్న వారికి ఐశ్వర్యప్రాప్తి, విజయం లభిస్తుందని ప్రతీతి. మూడు శక్తుల్లో ఒకరైన శ్రీ మహాలక్ష్మీ అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుడిని సంహరించిన విషయం తెలిసిందే.
Similar News
News March 17, 2026
IPL-2026: చెన్నై తుది జట్టు ఇదేనా?

IPL-2026: గత కొన్ని సీజన్లతో పోలిస్తే ఈసారి చెన్నై జట్టులో యువరక్తం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో తుది జట్టు ఎలా ఉండనుందనే ఆసక్తి నెలకొంది. క్రికెట్ విశ్లేషకుల అంచనా ఇది..
CSK: ఆయుష్ మాత్రే, సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్(C), బ్రెవిస్, కార్తీక్ శర్మ, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, ధోనీ, నాథన్ ఇల్లిస్, నూర్ అహ్మద్, హెన్రీ/ఖలీల్ అహ్మద్.
News March 17, 2026
EAPCET దరఖాస్తు గడువు మరోసారి పెంపు

AP EAPCET దరఖాస్తు గడువు నేటితో ముగియనుండగా మరోసారి ఈ నెల 24 వరకు పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు. ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 24వ తేదీ వరకూ <
News March 17, 2026
మాకు ఎవరి సాయం అక్కర్లేదు: ట్రంప్

NATO దేశాలు ఇరాన్ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించడంతో ట్రంప్ ఘాటుగా స్పందించారు. ‘నాటో ఎప్పుడూ వన్-వే ట్రాఫిక్ లాంటిదే. మేం వారిని రక్షిస్తాం. కానీ వారు మాకు సాయం చేయరు’ అని విమర్శించారు. ఇరాన్ సైనిక శక్తిని ఇప్పటికే చిన్నాభిన్నం చేశామని పేర్కొన్నారు. అందుకే ఇకపై తమకు ఎవరి సాయం అవసరం లేదని, అమెరికా ఒంటరిగానే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోగలదని ధీమా వ్యక్తం చేశారు.


