News June 7, 2024
నేడు ఎన్డీయే ఎంపీల కీలక భేటీ

కేంద్ర కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ నేపథ్యంలో నేడు NDA MPల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం కోసం TDP అధినేత చంద్రబాబు ఇప్పటికే హస్తినకు చేరుకున్నారు. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ MPలంతా ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. ఈనెల 9న సాయంత్రం 6గంటలకు మోదీ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే మంత్రి పదవుల కేటాయింపును ప్రధాని నిర్ణయానికే వదిలేయాలని TDP భావిస్తున్నట్లు సమాచారం.
Similar News
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 25, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు

ఇస్రో-<
News November 25, 2025
అధిక సాంద్రత పత్తిసాగు – ఎందుకు ప్రత్యేకం?

ఈ విధానంలో సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య దూరం తగ్గించి ఎకరాకు వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి. సాధారణ పత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 60 సెంమీ. ఎడం ఉండేలా నాటాలి. అధిక సాంద్రత పద్ధతిలో వరుసల మధ్య 80 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ (లేదా) వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటాలి. దీంతో ఎకరం విస్తీర్ణంలో ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది.


