News November 22, 2024
ఆ విషయంలో కూటమి పార్టీల నేతలు గప్చుప్

సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుల లంచాల వ్యవహారంలో అదానీపై అమెరికా దర్యాప్తు సంస్థల ఆరోపణలపై APలో టీడీపీ, జనసేన, BJP కూటమి మౌనంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అదానీ నుంచి జగన్ రూ.1,750 కోట్ల లంచాలు తీసుకున్నట్టు కూటమి అనుకూల వేదికలు ఈ వ్యవహారంపై పెద్దఎత్తున ప్రచారం చేశాయి. మోదీ-అదానీల మధ్య ఉన్న బంధం వల్లే కూటమిలోని పార్టీల నేతలు ఈ వ్యవహారంలో నేరుగా స్పందించడం లేదనే చర్చ జరుగుతోంది.
Similar News
News September 18, 2025
ఈసీఐఎల్లో 160 ఉద్యోగాలు

హైదరాబాద్లోని <
News September 18, 2025
నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

APలోని రాయలసీమలో ఒకటి, రెండుచోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA హెచ్చరించింది. కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, GNT, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అటు TGలోని HYDలో సాయంత్రం మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD పేర్కొంది.
News September 18, 2025
‘OG’ టికెట్ ధరల పెంపు.. YCP శ్రేణుల ఫైర్

పవన్ కళ్యాణ్ OG సినిమా <<17742687>>టికెట్<<>> రేట్లను పెంచడంపై వైసీపీ శ్రేణులు ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. బెనెఫిట్ షోకు ఏకంగా రూ.1,000 (జీఎస్టీ కలుపుకుని) ఏంటని ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ తన సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అయితే పుష్ప-2 సినిమా టికెట్ ధరలను సైతం (రూ.800+GST) పెంచిన విషయం గుర్తు లేదా అని పవన్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. దీనిపై మీ కామెంట్?