News August 29, 2024
రూ.10 వేల కోట్ల ఆదాయం: ముకేశ్ అంబానీ

వయాకామ్ 18 నెట్వర్క్ TV ఛానల్స్ సహా జియో సినిమా, స్పోర్ట్స్ ద్వారా తమ మీడియా వ్యాపార ఆదాయం రూ.10 వేల కోట్లకు చేరుకున్నట్టు ముకేశ్ అంబానీ తెలిపారు. 62% వృద్ధిని సాధించినట్టు తెలిపారు. జియోసినిమా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని, IPL రెండో సీజన్ను 62 కోట్ల మంది వీక్షించడం ద్వారా ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన లైవ్ ఈవెంట్గా నిలిచిందని తెలిపారు. ఒలింపిక్స్కు మంచి ఆదరణ లభించిందన్నారు.
Similar News
News November 20, 2025
‘ఇబ్రహీంపట్నం ఎస్సీ బాయ్స్ హాస్టల్లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదు’

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం SC బాయ్స్ హాస్టల్లో నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ప్రతిరోజూ అందిస్తోన్న అన్నం సరిగా ఉడకకపోవడం, గింజలు గట్టిగా ఉండటం, రుచి తగ్గిపోవడం, కొన్నిసార్లు తినడానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఎదురవుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఇదొక చిన్న సమస్యగా కాకుండా, వారి ఆరోగ్యంపై ప్రభావం చూపే అంశమని, కలెక్టర్ స్పందించాలని కోరుతున్నారు.
News November 20, 2025
3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్: భట్టి విక్రమార్క

మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్ దిశగా అడుగులు వేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధిని తెలియజేయడమే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యమన్నారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణం, రెండేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులకు సంబంధించిన అంశాలను డాక్యుమెంట్లో పొందుపరచాలని ప్రజాభవన్లో సీఎస్లు, సెక్రటరీలతో జరిగిన సమావేశంలో సూచించారు.
News November 20, 2025
3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్: భట్టి విక్రమార్క

మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్ దిశగా అడుగులు వేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధిని తెలియజేయడమే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యమన్నారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణం, రెండేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులకు సంబంధించిన అంశాలను డాక్యుమెంట్లో పొందుపరచాలని ప్రజాభవన్లో సీఎస్లు, సెక్రటరీలతో జరిగిన సమావేశంలో సూచించారు.


