News October 30, 2024
ఐపీఎల్లో ప్లేయర్ కనీస ధర పెంపు?

ఐపీఎల్ వేలంలో ప్లేయర్ కనీస ధర ఇప్పటి వరకు రూ.20 లక్షలుగా ఉన్న సంగతి తెలిసిందే. అది ఇకపై రూ.30 లక్షలు కావొచ్చని తెలుస్తోంది. అన్క్యాప్డ్ ప్లేయర్లకు లభించే రూ.20 లక్షలు చాలా తక్కువ అని నిర్వాహకులు భావిస్తున్నారని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో వారికి మరో రూ. 10 లక్షలు పెంచినట్లు వివరించాయి. వేలానికి సంబంధించి.. ఆటగాళ్ల రిటెన్షన్ గడువు రేపటితో ముగియనుంది.
Similar News
News November 8, 2025
శుభ సమయం (08-11-2025) శనివారం

✒ తిథి: బహుళ తదియ మ.12.08 వరకు
✒ నక్షత్రం: మృగశిర రా.3.42 వరకు
✒ శుభ సమయాలు: ఉ.8.00-9.00, సా.5.15-6.10
✒ రాహుకాలం: ఉ.9.00-ఉ.10.30
✒ యమగండం: మ.1.30-మ.3.00
✒ దుర్ముహూర్తం: ఉ.6.00-ఉ.7.36
✒ వర్జ్యం: ఉ.10.38-మ.12.08
✒ అమృత ఘడియలు: సా.6.09-రా.7.41
News November 8, 2025
TODAY HEADLINES

✦ ₹1,01,899Cr పెట్టుబడులకు CM CBN ఆమోదం
✦ బనకచర్ల DPR టెండర్ల ప్రక్రియను రద్దు చేసిన AP
✦ TG: ఫీజు బకాయిల విడుదలకు ప్రభుత్వం అంగీకారం.. రేపటి నుంచి కాలేజీలు రీఓపెన్
✦ కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్: CM రేవంత్
✦ వందేమాతరం గీతాలాపన దేశమాత ఆరాధనతో సమానం: PM
✦ టెక్నికల్ సమస్య.. ఢిల్లీ, ముంబైలో విమాన సేవలకు అంతరాయం
News November 8, 2025
వాట్సాప్లో క్రాస్ ప్లాట్ఫామ్ మెసేజింగ్ ఫీచర్!

వాట్సాప్ క్రాస్ ప్లాట్ఫామ్ అనే కొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో యూజర్లు ఇతర మెసేజింగ్ యాప్స్ నుంచి వాట్సాప్కు మెసేజ్ చేయొచ్చు. వీడియోలు, ఫొటోలు, డాక్యుమెంట్స్, వాయిస్ నోట్స్ వంటి ఫైళ్లను థర్డ్ పార్టీ యాప్స్కు పంపొచ్చు. అయితే స్టేటస్లు, డిసప్పియరింగ్ మెసేజులు, స్టిక్కర్లు అందుబాటులో ఉండవు. ఇది టెస్టింగ్ దశలో ఉందని, వచ్చే ఏడాది అందుబాటులోకి రావొచ్చని ‘వాబీటా ఇన్ఫో’ పేర్కొంది.


