News July 6, 2024

IND vs ZIM: టాస్ గెలిచిన భారత్

image

జింబాబ్వేతో తొలి టీ20లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్ అరంగేట్రం చేశారు.
భారత్: గిల్ (C), అభిషేక్, రుతురాజ్, జురేల్(WK), పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, ముకేశ్, రవి బిష్ణోయ్, అవేశ్, ఖలీల్.
జింబాబ్వే: బెన్నెట్, మారుమని, రజా(C), కాంప్‌బెల్, మదాండే, కైయా, మాధెవెరె, మయర్స్, జోంగ్వే, ముజరబానీ, చటారా.
*Sony Sportsలో మ్యాచ్ లైవ్ చూడొచ్చు.

Similar News

News November 21, 2025

ADB: సోయా పంట కొనుగోలుపై కేంద్ర మంత్రికి సీఎం, ఎమ్మెల్యేల వినతి

image

ఉమ్మడి జిల్లాలో అతి వర్షాల కారణంగా సోయా పంట రంగు మారడంతో కేంద్ర సంస్థలు కొనుగోలు చేయడం లేదని బీజేపీ ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ దృష్టికి తీసుకెళ్లారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి రైతుల తరఫున వినతి పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, రామారావు పటేల్ పాల్గొన్నారు.

News November 21, 2025

ADB: సోయా పంట కొనుగోలుపై కేంద్ర మంత్రికి సీఎం, ఎమ్మెల్యేల వినతి

image

ఉమ్మడి జిల్లాలో అతి వర్షాల కారణంగా సోయా పంట రంగు మారడంతో కేంద్ర సంస్థలు కొనుగోలు చేయడం లేదని బీజేపీ ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ దృష్టికి తీసుకెళ్లారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి రైతుల తరఫున వినతి పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, రామారావు పటేల్ పాల్గొన్నారు.

News November 21, 2025

ADB: సోయా పంట కొనుగోలుపై కేంద్ర మంత్రికి సీఎం, ఎమ్మెల్యేల వినతి

image

ఉమ్మడి జిల్లాలో అతి వర్షాల కారణంగా సోయా పంట రంగు మారడంతో కేంద్ర సంస్థలు కొనుగోలు చేయడం లేదని బీజేపీ ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ దృష్టికి తీసుకెళ్లారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి రైతుల తరఫున వినతి పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, రామారావు పటేల్ పాల్గొన్నారు.