News November 7, 2024
అమెరికా ఎన్నికల్లో ‘భారతీయం’.. ఆరుగురి గెలుపు

2020 US ఎన్నికల్లో ఐదుగురు ఇండో-అమెరికన్లు గెలవగా, ఈసారి ఆ సంఖ్య ఆరుకు చేరింది. వీరంతా డెమొక్రటిక్ పార్టీ నుంచే విజయ కేతనం ఎగురవేశారు. వారిలో కాలిఫోర్నియా నుంచి అమీ బెరా, రో ఖన్నా(మూడోసారి), మిచిగాన్ నుంచి థానే దార్, ఇల్లినాయిస్ నుంచి రాజాకృష్ణమూర్తి(థర్డ్ టైమ్), వాషింగ్టన్ నుంచి ప్రమీలా జయపాల్ ఉన్నారు. వర్జీనియా నుంచి తొలిసారి గెలిచిన భారతీయ అమెరికన్గా సుహాస్ సుబ్రమణ్యం రికార్డు సృష్టించారు.
Similar News
News December 5, 2025
TG టెట్ పరీక్షలు వాయిదా పడతాయా?

TG: ఇన్సర్వీస్ టీచర్లూ టెట్ పాస్ కావాల్సిందేనన్న సుప్రీంకోర్టు తీర్పు ఉపాధ్యాయుల్లో గుబులు పుట్టిస్తోంది. జనవరి 3 నుంచి 31 వరకు <<18427476>>టెట్<<>> జరగనుండగా ప్రిపరేషన్కు సమయంలేక ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ ఎన్నికల విధులు, సిలబస్ను పూర్తి చేయడం, వీక్లీ టెస్టుల నిర్వహణలో వారు బిజీగా ఉన్నారు. ఎన్నికలు ముగిశాక పరీక్షలకు 15 రోజులే గడువు ఉంటుంది. దీంతో టెట్ను వాయిదా వేయాలని ఆయా సంఘాలు కోరుతున్నాయి.
News December 5, 2025
ESIC ఫరీదాబాద్లో ఉద్యోగాలు

ఫరీదాబాద్లోని <
News December 5, 2025
13న ప్రతి జిల్లాలో 10వేల మందితో ర్యాలీ: సజ్జల

AP: GOVT మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణకు అద్భుత స్పందన వస్తోందని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈనెల 10న నియోజకవర్గ, 13న జిల్లా స్థాయిలో ర్యాలీలు నిర్వహించి 16న గవర్నర్ను కలుస్తామన్నారు. ‘అన్ని విభాగాలు ప్రతిష్ఠాత్మకంగా పనిచేయాలి. జిల్లాలో 10వేల మందికి పైగా క్యాడర్తో ర్యాలీలు జరగాలి. ఎక్కడ చూసినా కోటి సంతకాల కార్యక్రమ హడావిడే ఉండాలి’ అని సూచించారు.


