News June 22, 2024
జింబాబ్వేతో టీ20 సిరీస్కు రేపు భారత జట్టు ప్రకటన?

జింబాబ్వేతో టీ20 సిరీస్కు భారత జట్టును BCCI రేపు ప్రకటించే అవకాశం ఉన్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. ఈ సిరీస్లో సీనియర్లకు రెస్ట్ ఇచ్చి, ఐపీఎల్లో సత్తా చాటిన యంగ్ ప్లేయర్లను సెలక్ట్ చేయనున్నట్లు సమాచారం. జులై 6 నుంచి జరిగే ఈ 5 మ్యాచుల సిరీస్కు హార్దిక్/సూర్య కెప్టెన్సీ వహించే ఛాన్సుందని, ఒకవేళ వారికి రెస్ట్ ఇస్తే శ్రేయస్, రుతురాజ్, పంత్లో ఒకరికి కెప్టెన్సీ ఇవ్వొచ్చని క్రీడా విశ్లేషకుల అంచనా.
Similar News
News November 5, 2025
BELలో 47 పోస్టులు.. అప్లైకి కొన్ని గంటలే ఛాన్స్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(B<
News November 5, 2025
CCRHలో 90 పోస్టులు

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (<
News November 5, 2025
భార్యాభర్తల మధ్య అనుబంధాల కోసం..

కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ వ్రతంలో భాగంగా మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రి పళ్లను బూరెలుగా, ఆకులను విస్తర్లుగా ఉపయోగించి పూజించడం సంప్రదాయం. నేడు శివాలయంలో దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవతల పూజాఫలం, పుణ్య నదులలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని, ఇహపరలోకాలలో సుఖసౌఖ్యాలు, ముక్తి లభిస్తాయని పండితులు అంటున్నారు.


