News July 26, 2024
నేడు బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ

మహిళల ఆసియా కప్లో భారత్ జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. నేడు సెమీస్లో బంగ్లాదేశ్తో తలపడనుంది. అజేయంగా నాకౌట్కు చేరిన భారత్ ఇప్పుడు ఫెవరెట్గా బరిలోకి దిగనుంది. మరో సెమీస్లో పాకిస్థాన్ ఆతిథ్య జట్టు శ్రీలంకతో తలపడనుంది. కాగా గ్రూప్ స్టేజ్లో ఏడు వికెట్ల తేడాతో పాక్ను, 78 రన్స్ ఆధిక్యంతో UAEను, 82 రన్స్ తేడాతో నేపాల్ను భారత్ చిత్తుచేసింది. కాగా మధ్యాహ్నం గం.2కు సెమీస్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
Similar News
News November 27, 2025
పెద్దపల్లి: మూడు ఫేజ్లలో పోలింగ్ ఏర్పాట్లు పూర్తి

PDPL జిల్లా గ్రామపంచాయతీ ఎన్నికలు 3 దశల్లో జరగనున్నాయి. ఫేజ్-1లో 5 మండలాల్లో 99 పంచాయతీలు, 896 పోలింగ్ స్టేషన్లు; ఫేజ్-2లో 4 మండలాల్లో 73 పంచాయతీలు, 684 స్టేషన్లు; ఫేజ్-3లో 4 మండలాల్లో 91 పంచాయతీలు, 852 స్టేషన్లు ఏర్పాటు చేశారు. మొత్తం 1099 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు, 85 నామినేషన్ కేంద్రాలు సిద్ధం. ఎన్నికల కోసం 3804 పోలింగ్ సిబ్బందిని నియమించినట్లు జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య తెలిపారు.
News November 27, 2025
పెద్దపల్లి: మూడు ఫేజ్లలో పోలింగ్ ఏర్పాట్లు పూర్తి

PDPL జిల్లా గ్రామపంచాయతీ ఎన్నికలు 3 దశల్లో జరగనున్నాయి. ఫేజ్-1లో 5 మండలాల్లో 99 పంచాయతీలు, 896 పోలింగ్ స్టేషన్లు; ఫేజ్-2లో 4 మండలాల్లో 73 పంచాయతీలు, 684 స్టేషన్లు; ఫేజ్-3లో 4 మండలాల్లో 91 పంచాయతీలు, 852 స్టేషన్లు ఏర్పాటు చేశారు. మొత్తం 1099 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు, 85 నామినేషన్ కేంద్రాలు సిద్ధం. ఎన్నికల కోసం 3804 పోలింగ్ సిబ్బందిని నియమించినట్లు జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య తెలిపారు.
News November 27, 2025
ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

*TG: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్లు.. రేపు విచారణ
*SAతో టెస్ట్ సిరీస్లో IND ఘోర ఓటమి.. 2-0తో వైట్వాష్
*AP: మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే: పవన్ కళ్యాణ్
*రేవంత్ రూ.50వేల కోట్ల పవర్ స్కాం: హరీశ్
*APలో స్టూడెంట్ అసెంబ్లీ.. ప్రశ్నలు, వివరణలతో ఆకట్టుకున్నవిద్యార్థులు
*బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. రేపటికి వాయుగుండంగా మారవచ్చన్న APSDMA


