News April 16, 2025

ఇండియన్ రైల్వే‌స్‌కు నేటితో 172 ఏళ్లు పూర్తి: అశ్వినీ వైష్ణవ్

image

భారతీయ రైల్వే వ్యవస్థ ప్రారంభమై నేటితో 172 సంవత్సరాలు పూర్తయ్యాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్వీట్ చేశారు. 1853 ఏప్రిల్ 16న బోరిబందర్- ముంబై-థానే మధ్య, సింద్, సుల్తాన్, సాహిబ్ అనే మూడు ఇంజిన్లతో రైలు నడిచిందని తెలిపారు. తొలి రైలులో 400మంది ప్యాసింజర్లు ఉండగా 34 కిలోమీటర్లు ప్రయాణం చేసిందని పేర్కొన్నారు. అప్పటి నుంచి నేటి వరకూ భారతీయ రైల్వే నిరంతరాయంగా సేవలందిస్తోందని ట్వీట్ చేశారు.

Similar News

News January 4, 2026

శుభ సమయం (4-1-2026) ఆదివారం

image

➤ తిథి: బహుళ పాడ్యమి మ.2.23 వరకు
➤ నక్షత్రం: పునర్వసు సా.5.34 వరకు
➤ శుభ సమయాలు: ఉ.7.42-10.12 వరకు, తిరిగి ఉ.11.17-మ.12.01 వరకు, తిరిగి మ.1.52-సా.4.03 వరకు
➤ రాహుకాలం: సా.4.30 నుంచి 6 వరకు
➤ యమగండం: మ.12 నుంచి 1.30 వరకు
➤ దుర్ముహూర్తం: సా.4.04 నుంచి 4.47 వరకు
➤ వర్జ్యం: శే.ఉ.7.41 వరకు, తిరిగి రా.1.15-2.48 వరకు
➤ అమృత ఘడియలు: లేవు

News January 4, 2026

శుభ సమయం (4-1-2026) ఆదివారం

image

➤ తిథి: బహుళ పాడ్యమి మ.2.23 వరకు
➤ నక్షత్రం: పునర్వసు సా.5.34 వరకు
➤ శుభ సమయాలు: ఉ.7.42-10.12 వరకు, తిరిగి ఉ.11.17-మ.12.01 వరకు, తిరిగి మ.1.52-సా.4.03 వరకు
➤ రాహుకాలం: సా.4.30 నుంచి 6 వరకు
➤ యమగండం: మ.12 నుంచి 1.30 వరకు
➤ దుర్ముహూర్తం: సా.4.04 నుంచి 4.47 వరకు
➤ వర్జ్యం: శే.ఉ.7.41 వరకు, తిరిగి రా.1.15-2.48 వరకు
➤ అమృత ఘడియలు: లేవు

News January 4, 2026

సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగా చేయండి: కలెక్టర్

image

సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు స్థానిక చింతగుంటపాలెంలో నిర్వహిస్తున్న ఉచిత యోగా శిక్షణ తరగతులకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చన్నారు. అవయవాలు ఉన్నంత వరకు యోగాసనాలు వేయాలని, ప్రాణాలు ఉన్నంత వరకు ప్రాణాయామం చేయాలని సూచించారు.