News July 28, 2024
నేడు రెండో టీ20.. సిరీస్పై భారత్ కన్ను

శ్రీలంకతో టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు 2వ మ్యాచ్ జరగనుంది. రా.7గం.కు మ్యాచ్ ప్రారంభమవుతుంది. కాగా నిన్నటి మ్యాచ్లో 43 రన్స్ తేడాతో గెలిచిన భారత్ ఈ మ్యాచ్లోనూ గెలిచి 3 మ్యాచ్ల T20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ఆతిథ్య శ్రీలంక పట్టుదలతో ఉంది.
Similar News
News November 18, 2025
NABFINSలో ఉద్యోగాలు

<
News November 18, 2025
తిరుమల వైభవాన్ని చాటే మహాద్వార గోపురం

శ్రీవారి ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారమే మహద్వార గోపురం. దీన్నే ముఖద్వారం, పడికావలి గోపురమని కూడా అంటారు. సుమారు 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ గోపురం 50ft ఎత్తుతో, 5 అంతస్తులతో ఉంటుంది. దీని శిఖరంపై 7 కలశాలు అలరారుతుంటాయి. మహాప్రాకారానికి తొలి ప్రవేశ ద్వారం ఇదే. అద్భుతమైన ఈ శిల్పకళా రూపం, భక్తులకు స్వామి దర్శనానికి ముందు ఆధ్యాత్మిక అనుభూతిని అందించి, ఆలయ దివ్య వైభవానికి అద్దం పడుతుంది. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 18, 2025
NABFINSలో ఉద్యోగాలు

<


