News October 6, 2024
బంగ్లాపై భారత్ గ్రాండ్ విక్టరీ

బంగ్లాదేశ్తో జరిగిన తొలి టీ20లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించడంతో బంగ్లాను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 128 పరుగుల టార్గెట్ను టీమ్ ఇండియా 11.5 ఓవర్లలోనే ఛేదించింది. సూర్య 29, శాంసన్ 29, అభిషేక్ 16, నితీశ్ 16* రన్స్ చేయగా చివర్లో హార్దిక్(16 బంతుల్లో 39*) బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డారు. 2 సిక్సర్లు, 5 ఫోర్లు బాది జట్టుకు విజయాన్ని అందించారు.
Similar News
News November 25, 2025
నేడే వడ్డీ లేని రుణాల పంపిణీ.. టాప్లో నల్గొండ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీలో భాగంగా, మూడో విడత కార్యక్రమం నేడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరగనుంది. రాష్ట్రంలోని 3.50 లక్షల సంఘాలకు రూ.304 కోట్లు విడుదల చేయగా, నల్గొండ జిల్లాకు అత్యధికంగా రూ. 26.34 కోట్ల రుణాలు కేటాయించారు.
News November 25, 2025
నేడే వడ్డీ లేని రుణాల పంపిణీ.. టాప్లో నల్గొండ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీలో భాగంగా, మూడో విడత కార్యక్రమం నేడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరగనుంది. రాష్ట్రంలోని 3.50 లక్షల సంఘాలకు రూ.304 కోట్లు విడుదల చేయగా, నల్గొండ జిల్లాకు అత్యధికంగా రూ. 26.34 కోట్ల రుణాలు కేటాయించారు.
News November 25, 2025
నేడే వడ్డీ లేని రుణాల పంపిణీ.. టాప్లో నల్గొండ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీలో భాగంగా, మూడో విడత కార్యక్రమం నేడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరగనుంది. రాష్ట్రంలోని 3.50 లక్షల సంఘాలకు రూ.304 కోట్లు విడుదల చేయగా, నల్గొండ జిల్లాకు అత్యధికంగా రూ. 26.34 కోట్ల రుణాలు కేటాయించారు.


