News July 31, 2024
ఇన్ఫోసిస్ రూ.32వేల కోట్ల పన్ను ఎగవేత?

టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ రూ.32వేల కోట్ల పన్ను ఎగవేసిందంటూ ఆ సంస్థపై GST అధికారులు దర్యాప్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. 2017-2022 మధ్య ఇన్ఫోసిస్ IGST చెల్లించలేదని, ఆ సంస్థ విదేశాల్లోనూ క్లయింట్స్ కోసం బ్రాంచీలు ఏర్పాటు చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ GST పేర్కొంది. ఇప్పటికే DGGI నుంచి ఇన్ఫోసిస్కు నోటీసు అందినట్లు సమాచారం. దీనిపై ఆ సంస్థ ఇంకా స్పందించలేదు.
Similar News
News November 27, 2025
FLASH.. HNKలో సిగ్మా జూనియర్ కాలేజీ వద్ద ఆందోళన

హనుమకొండలో ఆందోళన నెలకొంది. బట్టుపల్లి వద్ద ఉన్న సిగ్మా జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థి అదృశ్యం అయ్యాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థి కనిపించకపోవడంతో విద్యార్థి తండ్రి కాలేజీ బిల్డింగ్ ఎక్కి సూసైడ్ చేసే ప్రయత్నం చేసినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనపై మడికొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
News November 27, 2025
పసిపిల్లలు సరిపడా పాలు తాగుతున్నారా?

ఆరు నెలల లోపు శిశువులకు తల్లి పాలను మించిన సంపూర్ణ ఆహారం లేదు. అయితే శిశువు తగినన్ని పాలు తాగుతున్నారో.. లేదో తెలుసుకోవడానికి వారి మూత్రాన్ని పరిశీలించాలంటున్నారు నిపుణులు. శిశువులు ప్రతి 4 నుంచి 6 గంటలకు మూత్ర విసర్జన చేస్తారు. ఆ యూరిన్ రంగు నీటిలా ఉంటే వాళ్లు పాలు సరిగ్గా తాగుతున్నారని అర్థం. అలాగే బిడ్డకు ప్రతి మూడుగంటలకు పాలివ్వాలి. రాత్రిపూట కూడా 2,3సార్లు పాలు పట్టించాలని చెబుతున్నారు.
News November 27, 2025
ANRFలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్( <


