News September 14, 2024
INSPIRATION: ఒకప్పుడు గిన్నెలు కడిగి.. ఇప్పుడు ఎమ్మీ హోస్ట్గా..

ప్రముఖ కమెడియన్ వీర్ దాస్ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ను హోస్ట్ చేయనున్న ఫస్ట్ ఇండియన్గా అవతరించారు. డెహ్రాడూన్లో పుట్టిన వీర్ దాస్ USలో చదివేటప్పుడు ఖర్చుల కోసం వీధుల్లో గిటార్ వాయించేవారు. డిష్ వాషర్, డోర్మ్యాన్గానూ చేశారు. డబ్బుల్లేక ATM సెంటర్ల ముందు నిల్చొని కన్నీళ్లు పెట్టుకునేవారు. దాదాపు 20ఏళ్లకు ఎమ్మీ అవార్డ్స్ను హోస్ట్ ఛాన్స్ కొట్టేసి నిజమైన టాలెంట్ను ఎవరూ ఆపలేరని నిరూపించారు.
Similar News
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
News November 25, 2025
భర్తపై గృహ హింస కేసు పెట్టిన నటి

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్పై గృహహింస కేసు పెట్టారు. ఆయన నుంచి రూ.50Cr నష్టపరిహారం ఇప్పించాలన్నారు. నెలకు తనకు రూ.10 లక్షలు మెయింటెనెన్స్ చెల్లించేలా ఆదేశించాలని ముంబై కోర్టును కోరారు. అంతేకాకుండా ముంబైలోని తన నివాసంలోకి హాగ్ను ప్రవేశించకుండా ముగ్గురు పిల్లలను తానే చూసుకునే అనుమతివ్వాలన్నారు. దీంతో కోర్టు హాగ్కు నోటీసులు జారీ చేసింది. జైట్లీ, హాగ్ 2011లో పెళ్లి చేసుకున్నారు.


