News April 22, 2025

INTER RESULT: కామారెడ్డి జిల్లాలో ఎంతమంది పాసయ్యారంటే?

image

ఇంటర్ ఫలితాల్లో కామారెడ్డి విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 8,740 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 4,378 మంది పాసయ్యారు. 50.09% మంది ఉతీర్ణత సాధించారు. సెకండియర్ ఇయర్‌లో 7,722 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 4,354 మంది పాసయ్యారు. 56.38% ఉతీర్ణత సాధించారు.

Similar News

News April 22, 2025

464/470 సాధించిన కేశవపట్నం కస్తూర్బా విద్యార్థిని

image

ఓదెల మండలంలోని గుంపులకు చెందిన పంజాల స్వాతి కేశవపట్నంలోని కస్తూర్బా పాఠశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. పేద కుటుంబానికి చెందిన స్వాతి ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీలో 464/470 మార్కులు సాధించింది. కస్తూర్బా పాఠశాల టాపర్‌గా నిలిచింది. పాఠశాల హెచ్ఎం స్వాతికి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధిస్తానని ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమన్నారు.

News April 22, 2025

ఇంటర్ ఫస్టియర్‌ ఫలితాల్లో నిర్మల్‌కు 20వ ర్యాంక్

image

ఇంటర్ ప్రథమ సంవత్సరంలో నిర్మల్ జిల్లాలో 58.78% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 20వ స్థానం సాధించినట్లు డీఐఈఓ పరుశురాం తెలిపారు. బాలురు 2421 పరీక్షకు హాజరుకాగా 1054 (43.54) ఉత్తీర్ణత సాధించారన్నారు. బాలికలు 3062 పరీక్షరాయగా 2169 (70.84) ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఓవరాల్‌గా 5483 విద్యార్థులు పరీక్ష హాజరుకాగా 3223 విద్యార్థులు 58.78 శాతంతో ఉత్తీర్ణత సాధించారు.

News April 22, 2025

సివిల్స్‌లో సత్తా చాటిన తెలుగు తేజాలు

image

* సాయి శివాని- 11వ ర్యాంక్, * బన్నె వెంకటేశ్-15
* అభిషేక్ శర్మ-38, * జయసింహారెడ్డి- 46
* శ్రవణ్ కుమార్ రెడ్డి-62, * సాయి చైతన్య- 68
* చేతన రెడ్డి-110, * శివగణేశ్ రెడ్డి-119,
* కృష్ణ సాయి-190, * పవన్ కుమార్-375,
* సూర్య తేజ-647, సాయిభార్గవ-798,
* సూర్య తేజ-799, సాయి మోహిని మానస-975

error: Content is protected !!