News July 19, 2024
‘WINDOWS’ OSలో అంతరాయం

ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ‘WINDOWS’ యూజర్లు తమ సిస్టమ్ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) లోపాన్ని ఎదుర్కొంటున్నాయని ట్విటర్లో ఫిర్యాదు చేస్తున్నారు. తమ సిస్టమ్ అకస్మాత్తుగా ఆఫ్ అవుతూ, మళ్లీ దానికదే రీస్టార్ట్ అవుతోందని ఫిర్యాదు చేస్తున్నారు. అయితే, క్రౌడ్స్ట్రైక్ అప్డేట్ కారణంగా ఈ లోపం ఏర్పడిందని మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో పేర్కొంది. మీకు ఇలాంటి సమస్య ఏర్పడిందా? కామెంట్ చేయండి.
Similar News
News November 13, 2025
నవోదయ, KVSలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

దేశంలోని నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు CBSE షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి <
News November 13, 2025
రబీలో మొక్కజొన్న సాగు చేస్తున్నారా?

రబీలో మొక్కజొన్నను నవంబరు 15లోగా విత్తుకుంటే అధిక దిగుబడులు పొందవచ్చంటున్నారు వ్యవసాయ నిపుణులు. దీని కోసం ఎకరాకు 8 కిలోల విత్తనం అవసరం. ఒక కిలో విత్తనానికి 6ml నయాంట్రానిలిప్రోల్ + థయోమిథాక్సామ్తో విత్తనశుద్ధి చేసుకోవాలి. దుక్కి చేసిన నేలలో 60 సెం.మీ. ఎడం ఉండునట్లు బోదెలు చేసుకోవాలి. విత్తనాన్ని మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ. దూరం ఉండేలా విత్తుకోవాలి. విత్తిన వెంటనే నీటి తడిని అందించాలి.
News November 13, 2025
రూ.30 కోట్లతో మినీ వేలంలోకి CSK?

IPL-2026 మినీ వేలానికి ముందు CSK రిటెన్షన్స్పై మరికొన్ని అప్డేట్స్ బయటికొచ్చాయి. రచిన్ రవీంద్ర, కాన్వేతో పాటు చాలా మంది స్వదేశీ ప్లేయర్లను రిలీజ్ చేయాలని ఆ టీమ్ నిర్ణయించుకున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. ఫారిన్ ప్లేయర్లు మతీశా పతిరణ, నాథన్ ఎల్లిస్ను రిటైన్ చేసుకోనున్నట్లు పేర్కొన్నాయి. దాదాపు రూ.30 కోట్ల పర్స్తో CSK వేలంలో పాల్గొననున్నట్లు సమాచారం.


