News November 19, 2024

మ‌ణిపుర్ అంశంలో జోక్యం చేసుకోండి.. రాష్ట్ర‌ప‌తికి ఖ‌ర్గే లేఖ‌

image

మ‌ణిపుర్‌లో ప‌రిస్థితుల్ని చ‌క్క‌దిద్దేందుకు వెంట‌నే జోక్యం చేసుకోవాల్సిందిగా రాష్ట్రప‌తి ద్రౌప‌దీ ముర్ముకు కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఖ‌ర్గే లేఖ రాశారు. గ‌త 18 నెల‌లుగా హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌తో అట్టుడుకుతున్న మ‌ణిపుర్‌లో ఇప్ప‌టికే 300 మంది ప్రాణాలు కోల్పోయార‌ని వివ‌రించారు. మ‌ణిపుర్ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపాలని, ప్ర‌జ‌ల హ‌క్కులు, ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ‌కు వెంట‌నే జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు.

Similar News

News November 6, 2025

తెలంగాణ న్యూస్ అప్‌డేట్స్ @2PM

image

*రేపు జరగాల్సిన క్యాబినెట్ మీటింగ్ ఈ నెల 12కు వాయిదా
*హైదరాబాద్ బోరబండలో బండి సంజయ్ కార్నర్ మీటింగ్‌కు అనుమతి రద్దు చేశారంటూ బీజేపీ నేతల ఆందోళన.. సభ జరిపి తీరుతామని స్పష్టం
*జూబ్లీహిల్స్‌లో 3 పార్టీల మధ్య గట్టి పోటీ ఉందన్న కిషన్ రెడ్డి
*ఫిరాయింపు MLAలు తెల్లం వెంకట్రావు, సంజయ్‌లను నేడు విచారించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్

News November 6, 2025

సమగ్ర వ్యవసాయ విధానాలు (మోడల్స్)

image

☛ పంటలు + పశువులు +జీవాల పెంపకం.
☛ పంటలు + పశువులు + చేపల పెంపకం.
☛ పంటలు + కోళ్లు + చేపల పెంపకం
☛ పంటలు + పశువులు + కోళ్లు + చేపల పెంపకం.
☛ పంటలు + కోళ్లు + చేపలు + పుట్టగొడుగుల పెంపకం
☛ పంటలు + పశువులు + వర్మీ కంపోస్ట్ + చేపల పెంపకం
☛ పశువులు+ జీవాలు + కోళ్ల పెంపకం.. వాతావరణం, రైతు స్థితి, సహజ వనరులను బట్టి <<18185953>>సమగ్ర వ్యవసాయ<<>> అనుబంధ రంగాలను ఎంచుకోవచ్చు.

News November 6, 2025

ఓటేసేందుకు బిహారీల పాట్లు

image

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ కోసం తెలుగు రాష్ట్రాల్లోని బిహారీలు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోంది. HYDలో 10-12 లక్షల మంది బిహారీలు ఉండగా AP, TGలో కలిపి ఈ సంఖ్య 15 లక్షల మందికి పైగానే ఉంటుంది. ఇవాళ, NOV 11న పోలింగ్ కోసం ఇప్పటికే ట్రైన్ టికెట్స్ బుక్ అయి వెయిటింగ్ లిస్ట్ వందల్లో ఉంది. రైల్వే శాఖ 12వేల స్పెషల్ సర్వీసులు నడుపుతామని ప్రకటించినా రియాల్టీలో కన్పించక ఓటర్లు కష్టాలు పడుతున్నారు.