News November 24, 2024
IPL వేలంలో మన విశాఖ కుర్రాడు

ఐపీఎల్ మెగా వేలం ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేలంలో విశాఖకు చెందిన కేఎస్ భరత్ రూ.75 లక్షల బేస్ ప్రైస్తో రిజిస్టర్ చేసుకున్నారు. మరి మన విశాఖ జిల్లా కుర్రాడు వేలంలో ఎంత మేరకు పలకొచ్చని అనుకుంటున్నారు? ఏ టీమ్కు సెలెక్ట్ అయితే బాగుంటుందని భావిస్తున్నారో? కామెంట్ చేయండి.
Similar News
News December 24, 2025
విశాఖ: రైలు ప్రయాణికులకు అలర్ట్..

వాల్తేరు డివిజన్ కేకే లైన్లో ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల సర్వీసుల్లో మార్పులు చేశారు. విశాఖ-కిరండూల్ ప్యాసింజర్ (58501/02), రూర్కెలా-జగదల్పూర్ (18107/08), హీరాఖండ్ ఎక్స్ప్రెస్ (18447/48) రైళ్లు డిసెంబర్ 24న కోరాపుట్ వద్దే నిలిపివేయబడతాయి. తిరుగు ప్రయాణంలో ఈ రైళ్లు జగదల్పూర్/కిరండూల్కు బదులుగా కోరాపుట్ నుంచే ప్రారంభమవుతాయి. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని రైల్వే అధికారులు కోరారు.
News December 24, 2025
విశాఖ: రైలు ప్రయాణికులకు అలర్ట్..

వాల్తేరు డివిజన్ కేకే లైన్లో ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల సర్వీసుల్లో మార్పులు చేశారు. విశాఖ-కిరండూల్ ప్యాసింజర్ (58501/02), రూర్కెలా-జగదల్పూర్ (18107/08), హీరాఖండ్ ఎక్స్ప్రెస్ (18447/48) రైళ్లు డిసెంబర్ 24న కోరాపుట్ వద్దే నిలిపివేయబడతాయి. తిరుగు ప్రయాణంలో ఈ రైళ్లు జగదల్పూర్/కిరండూల్కు బదులుగా కోరాపుట్ నుంచే ప్రారంభమవుతాయి. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని రైల్వే అధికారులు కోరారు.
News December 24, 2025
విశాఖ: రైలు ప్రయాణికులకు అలర్ట్..

వాల్తేరు డివిజన్ కేకే లైన్లో ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల సర్వీసుల్లో మార్పులు చేశారు. విశాఖ-కిరండూల్ ప్యాసింజర్ (58501/02), రూర్కెలా-జగదల్పూర్ (18107/08), హీరాఖండ్ ఎక్స్ప్రెస్ (18447/48) రైళ్లు డిసెంబర్ 24న కోరాపుట్ వద్దే నిలిపివేయబడతాయి. తిరుగు ప్రయాణంలో ఈ రైళ్లు జగదల్పూర్/కిరండూల్కు బదులుగా కోరాపుట్ నుంచే ప్రారంభమవుతాయి. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని రైల్వే అధికారులు కోరారు.


