News May 26, 2024
IPL-2024: నేడే తుది సమరం.. విజయం ఎవరిదో?

ఐపీఎల్-2024 విజేత ఎవరో నేడు తేలిపోనుంది. చెన్నై వేదికగా రాత్రి 7:30 గంటలకు జరిగే ఫైనల్ మ్యాచ్లో KKR, SRH తలపడనున్నాయి. కోల్కతా ఫైనల్కు చేరడం టోర్నీ చరిత్రలో ఇది నాలుగోసారి. 2012, 2014లో కప్ గెలిచిన ఆ జట్టు 2021లో రన్నరప్గా నిలిచింది. మరోవైపు SRHకి ఇది మూడో ఫైనల్. 2016లో టైటిల్ సాధించిన ఆ జట్టు 2018లో ఓడింది. మరి ఇవాళ జరగనున్న రసవత్తర పోరులో ఎవరు గెలుస్తారు? కామెంట్ చేయండి.
Similar News
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
News November 25, 2025
భర్తపై గృహ హింస కేసు పెట్టిన నటి

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్పై గృహహింస కేసు పెట్టారు. ఆయన నుంచి రూ.50Cr నష్టపరిహారం ఇప్పించాలన్నారు. నెలకు తనకు రూ.10 లక్షలు మెయింటెనెన్స్ చెల్లించేలా ఆదేశించాలని ముంబై కోర్టును కోరారు. అంతేకాకుండా ముంబైలోని తన నివాసంలోకి హాగ్ను ప్రవేశించకుండా ముగ్గురు పిల్లలను తానే చూసుకునే అనుమతివ్వాలన్నారు. దీంతో కోర్టు హాగ్కు నోటీసులు జారీ చేసింది. జైట్లీ, హాగ్ 2011లో పెళ్లి చేసుకున్నారు.


